పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువతి బీఎస్ఎఫ్లో సోల్జర్గా ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నది. భారత్ - బంగ్లాదేశ్ బార్డర్లో విధులు నిర్వర్తించేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లింది.
ఆర్టీసీ నిర్వహణ అధ్వానంగా మారింది. సంస్థను ప్రగతిలో నడిపిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతుంటే, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులు, సక్రమంగా పని�
గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న 85 పడకల ప్రభుత్వ దవాఖానలో అంధకారం అలుముకున్నది. బుధ వారం తెల్లవారుజామున 2గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు కారు చీకట్లో మగ్గింది.
సింగరేణి వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తూ 81 మం దితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నూతన సెంట్రల్ కమిటీని ఎన్నుకున్నట్టు ఆ యూనియన్ నూతన అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపార�
కార్మిక క్షేత్రం కదం తొక్కింది.. తరలివచ్చిన ప్రజలు, కార్మిక లోకంతో గోదావరిఖని చౌరస్తా జనసంద్రమైంది.. ఉద్యమ సారథి, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వస్వాగతం లభించింది.
పార్లమెంట్ సంగ్రామానికి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరోసారి పోరుబాట పట్టారు. గులాబీ అభ్యర్థులను విజయతీరాల వైపు నడిపించే లక్ష్యంతో ఈ నెల 24వ తేదీ నుంచి బ�
బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని, లోక్సభ ఎన్నికల అనంతరం పార్టీ పుంజుకుంటుందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని( Godavarikhani)లో కల్తీ కల్లు(Adulterated stone) కేసులో పోలీసులు గోదావరిఖని కల్లు డిపో అధ్యక్షుడు వంగా శ్రీనివాస్ను అరెస్ట్(Arrested) చేశారు.
Maoist arrested | మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో తన ప్రభవాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా..సికాస కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని(Godavarikhani)కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అ�