Ramagundam | కోల్ సిటీ, ఏప్రిల్ 5 : బోర్డులు పాతారు సరే.. మరి ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాలకు కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలేవి అని పలువురు రామగుండం రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాగా రామగుండం మున్సిపల్ కార�
న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయవాదులు డిమాండ్ చేశారు. గోదావరిఖని న్యాయవాది నూతి సురేష్పై దాడికి నిరసనగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర�
GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 2: ఉగాది పండుగ నుంచే తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దాంతో లబ్ధిదారులు ఈ నెల సన్న బియ్యం పోస్తారని గంపెడాశతో ఉన్నారు. కానీ రామగుండం మున�
Singareni | కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయింది.
GODHAVARIKHANI | కోల్ సిటీ , మార్చి 31: వీహెస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు, ఎన్నారై వ్యాల హరీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ ఫౌండేషన్ రామగుండం టీం సభ్యులు పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం పలు స�
MINING | రామగిరి మార్చి 28: సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియా లోని ఓసిపి-2 ఉపరితల గనిని శుక్రవారం డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్య నారాయణ సందర్శించారు.
Singareni | రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి తెలంగాణ బీల్లకు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కడితే కడుపు మంటతో మేడిగడ్డ పేరుతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి గోదావరి కన్నీట�
గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 17నుంచి 22 వరకు గోదావరిఖని నుంచి ఎర్రవెల్లికి 180 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట
Godavarikhani | పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో గోదావరిఖనిలో ఆటో కార్మిక సేవా సమితి(Auto Karmika seva samithi) అనే స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవించింది.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమును ప్రపంచానికి చాటి చెప్పి.. ప్రత్యేక రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో సగౌరవంగా నిలబెట్టిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్
: రాష్ట్రంలో బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) రింగ్రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు ముందు వె�