పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రూ.వందల కోట్ల నిధులు వెల్లువలా మంజూరవుతుండడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్�
MLA Chander | రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో మహిళా పోలీసు స్టేషన్ త్వరగా ఎర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర హోమంత్రి మహ్మద్ అలీని కోరారు. హైదరాబాద్లో హోమంత్రిని ఎమ్మెల్యే మార్యదపూర�
‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అంటూ చిన్నప్పుడు తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన తల్లికి పెద్దయ్యాక ఆ కుమార్తె అరుదైన బహుమతి ఇచ్చింది. ఏకంగా చంద్రమండలంపై ఎకరం స్థలం కొనుగోలు చేసి తన తల్లి, కూతురు పేర�
Moon | కోల్సిటీ : తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లికి ఓ కూతురు అరుదైన కానుక ఇచ్చింది. ‘చందమామ రావే... జాబిల్లి రావే..’ అంటూ చిన్నప్పుడు తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన తల్లికి చందమామపైనే స్థలాన్ని కొని�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో జీవం పోసుకున్న గోదావరి నదిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం గోదా
మోదీని గద్దె దించేదాకా తమ పోరాట ఆగదని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన సీపీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2022 నా
సింగరేణి (Singareni) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, పట్టణీకరణతో భవననిర్మాణరంగం ఊపందుకున్నది. ఈ రంగంలో కూలీల అవసరం రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే ఆరునెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణాలు, అన్స్కిల్డ్ లేబర్తో ఏండ్లు గడుస్
సింగరేణికి కేటాయించాల్సిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నారని, దీనికి కార్మికులంతా తరలిరావాలని బీఆర్�
Kunamneni Sambasiva rao | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని