Godavarikhani |ఆదివాసీ లను అంతమొందించి అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలని ప్రజా సంఘాల నాయకుడు పుట్ట రాజన్న డిమాండ్ చేశారు.
Aituc | గోదావరిఖని :సింగరేణి లో కార్మికుల హక్కులను కాపాడేదని, సంస్థ ను రక్షించేది సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ �
ar Accedent | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 20: అప్పటిదాకా ఆడుకుంటూ అందరినీ అలరించిన ఆ చిన్నారి ని రోడ్ పై వెళ్తున్న కారు మృత్యువు రూపం లో చిదిమేసిన ఘటన నగర శివారులోని గంగానగర్ లో ఆదివారం చోటు చేసుకుంది.s
Iftu |రామగిరి, ఏప్రిల్ 20: ఆర్జీ 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ -1 లోని సెక్షన్ వద్ద ఆదివారం ఐ ఎఫ్ టీ యూ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యాక్రమానికి ఎస్ సి సి డబ్ల్యూ యు (ఐ ఎఫ్ టీ యు)రాష్ట్ర ప్రధాన కార్యదర్�
GODAVARIKHANI గోదావరిఖని :సింగరేణి ఇతర రాష్ట్రాల విస్తరణలో తొలి అడుగుగా ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గనిని విజయవంతంగా ప్రారంభించడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మరిన్ని గనులు, ఇతర ఖని�
CBCE | గోదావరిఖని :సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో కూడిన విద్య అందనుంది. సంస్థ సీఎండీ ఎన్ బలరాం తీసుకున్న ప్రత్యేక చొరవ సత్ఫలితానిచ్చింది.
peddapally | ‘నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు... కానీ కేసీఆర్ అంటే ఏదో తెలియని అభిమానం... ఆయన స్పీచ్ వినడానికే మీటింగ్ కు వెళ్తా... అది ఎక్కడైనా ఉండనీ... తప్పకుండ పొద్దుగాలనే లేచి మీటింగ్ కు తప్పకుండ పోయేవాడిని..’ అం�
godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 19: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ పురస్కరించుకొని శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది . రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ క్రైస్తవుల్లో ఉత
Singareni | గోదావరిఖని : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ రిటైర్డ్ కార్మికులకు కనీస పింఛన్ రూ.10వేలకు పెంచాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశ�
Centenary Colony | సింగరేణి ఆకామిటేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యదిక ఫీజుల వసూలు చేయడాన్ని అరికట్టాలని, పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సెంటినరి కాలనీ లోని వాణి ఉన్నత పాఠశాల ఆవరణలో జేఏస
Rickshaw workers | కోల్ సిటీ , ఏప్రిల్ 18: రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న రిక్షా కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ నుంచి జీతాలు చెల్లించాలని, సీనియారిటీ ప్రకారంగా ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమించాలని ఫైట్ ఫర్ �
GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 18: గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని రామగుండం ఎన్టిపిసి కి చెందిన కాంట్రాక్టర్ రాయప్పన్ -నేష దంపతులు అనాథ పిల్లల ఆశ్రమానికి చేయూతనందించారు.
SINGARENI | రామగుండం-3 పరిధిలోని ఓసిపి-2 ఉపరితల గని విస్తరణలో భాగంగా 88 ఎకరాల భూమిని సేకరించేందుకు బుధవారంపేట లో అధికారులు గురువారం భూ సర్వే చేస్తున్నారు. కాగా అక్కడ రైతులు కాకుండా వేరే వ్యక్తులు అడ్డుకొని సర్వే ప�
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17: కూతురు జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు ఒకరోజు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగవరం సతీష్-రాజేశ్వరీ దంపతులు గురువార�