సింగరేణి వ్యాప్తంగా అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తూ 81 మం దితో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నూతన సెంట్రల్ కమిటీని ఎన్నుకున్నట్టు ఆ యూనియన్ నూతన అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపార�
కార్మిక క్షేత్రం కదం తొక్కింది.. తరలివచ్చిన ప్రజలు, కార్మిక లోకంతో గోదావరిఖని చౌరస్తా జనసంద్రమైంది.. ఉద్యమ సారథి, గులాబీ దళపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వస్వాగతం లభించింది.
పార్లమెంట్ సంగ్రామానికి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరోసారి పోరుబాట పట్టారు. గులాబీ అభ్యర్థులను విజయతీరాల వైపు నడిపించే లక్ష్యంతో ఈ నెల 24వ తేదీ నుంచి బ�
బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని, లోక్సభ ఎన్నికల అనంతరం పార్టీ పుంజుకుంటుందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.
Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని( Godavarikhani)లో కల్తీ కల్లు(Adulterated stone) కేసులో పోలీసులు గోదావరిఖని కల్లు డిపో అధ్యక్షుడు వంగా శ్రీనివాస్ను అరెస్ట్(Arrested) చేశారు.
Maoist arrested | మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో తన ప్రభవాన్ని పునరుద్ధరించు కోవడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా..సికాస కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని(Godavarikhani)కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అ�
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రూ.వందల కోట్ల నిధులు వెల్లువలా మంజూరవుతుండడంతో అనేక రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్�
MLA Chander | రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో మహిళా పోలీసు స్టేషన్ త్వరగా ఎర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర హోమంత్రి మహ్మద్ అలీని కోరారు. హైదరాబాద్లో హోమంత్రిని ఎమ్మెల్యే మార్యదపూర�
‘చందమామ రావే.. జాబిల్లి రావే’ అంటూ చిన్నప్పుడు తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన తల్లికి పెద్దయ్యాక ఆ కుమార్తె అరుదైన బహుమతి ఇచ్చింది. ఏకంగా చంద్రమండలంపై ఎకరం స్థలం కొనుగోలు చేసి తన తల్లి, కూతురు పేర�
Moon | కోల్సిటీ : తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లికి ఓ కూతురు అరుదైన కానుక ఇచ్చింది. ‘చందమామ రావే... జాబిల్లి రావే..’ అంటూ చిన్నప్పుడు తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన తల్లికి చందమామపైనే స్థలాన్ని కొని�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో జీవం పోసుకున్న గోదావరి నదిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం గోదా