రామగుండం నగర పాలక సంస్థ నాలుగవ డివిజన్ కృష్ణానగర్ లో సి సి రోడ్లు నిర్మించడానికి రూ 2 కోట్లు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 లో శుక్రవారం రెండు నూతన షావేల్స్ ను అర్జీ- 1 జీఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.
గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆర్.జి 1 ఏరియా జిఎం లలిత్ కుమార్ శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో మందుల స్టోరేజ్ యొక్క స్థితి పేషెంట్ లకు అందుతున్న మందుల వివరాలను స
శతాబ్దం కిందటే దళితుల గమనాన్ని, గమ్యాన్ని మార్చిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటస్వామి అన్నారు.
అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను పూర్తిగా అంతం చేయాలని బూటకపు ఎన్ కౌంటర్లకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని ఐఎఫ్టీయూఅధ్యక్షులు ఐ కృష్ణ, సీపీఐ�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టారు. గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ లో రోడ్ల వెడల్పుకు అడ్డుగా ఉందన్న కారణంగా గురువారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య జేస
గోదావరిఖనికి చెందిన ఎస్ రత్నాకర్-శశికళ దంపతుల కుమార్తె అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్న ప్రణీత-భార్గవ్ పెళ్లి రోజు పురస్కరించుకొని వారి అమ్మ, నాన్నల సహకారంతో స్థానిక జీఎం కాలనీకి చెందిన కిడ్నీ సంబంధిత వ్�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన�
కళాకారులకు, కళలకు పుట్టినిల్లుగా పేరున్న గోదావరిఖనిలో కళా భవనం నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని, అలాగే వృద్ధ కళాకారులకు పెన్షన్, పేద కళాకారులకు, డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని గోదావరి కళా �
మగుండం నగర పాలక సంస్థ 44వ డివిజన్ పరిధి రమేష్ నగర్ సమీపంలో కాలువ ఆక్రమణకు గురవుతుంది. ఈ విషయమై ఆ డివిజన్ ప్రజలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీకి ఫిర్యాదు చేశారు.
సింగరేణి బ్లాస్టింగ్ విధ్వంసంతో నాగేపల్లిలో దెబ్బతిన్న ఇండ్లను పూర్తి స్థాయిలో సర్వే చేసి మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యన�
కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు స్థానం ఉండదా..? అలాంటప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడమేననీ, సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీసను ముట్టడించి మా దళితుల సత్తా చూపిస్తామని ఆలిండియా అంబేద్కర్ యువ