రామగుండం నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలో తిరుమల్ నగర్ కు చెందిన తాడురి శ్రీనివాస్ గౌడ్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ పెద్ద మరణంతో తీవ్ర దుఃఖం లో వున్న వారి పరిస్థితిని చూసి డివిజన్ బీఆర్ఎస�
ఓ చిన్నారిని తప్పించబోయి సింగరేణి సంస్థ అధికారి ఒకరు మృత్యు ఒడిలోకి వెళ్లిన హృదయ విధారకర సంఘటన స్థానికులను కలిచివేసింది. యైటింక్లెయిన్ కాలనీ లో సింగరేణి క్వాటర్ల మధ్య శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప�
గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి క్రీడా మైదానంలో మర్కటాల సమూహం చూస్తున్నారుగా... శనివారం ఉదయం వాకింగ్ కు వచ్చిన వాకర్లపై వానరాలు విరుచుకపడ్డాయి. దీనితో గత్యంతరం లేక వాకర్స్ భయం తో బతుకు జీవుడా అంటూ వె�
సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాలు సింగరేణి ఏరియా ఆసుపత్రి, డిస్పెన్సరీలో సరిపడా మందులు లేక పడుతున్న ఇబ్బందులపై ఇటు సింగరేణి యాజమాన్యం, అటు కార్మిక సంఘాలు కదిలాయి.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీలు పెంచిందని, తగ్గించకపోతే తిరుగుబాటు తప్పదని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జి�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరిఖని శివారు శ్మశాన వాటికలో తెల్లకార్డు కలిగిన వారికి కల్పించిన ఉచిత అంత్యక్రియలు ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందని, అదొక్కటే కార్పొరేషన్ కు భారంగా మారిందా..? అని 25వ డివిజన�
గోదావరిఖనికి చెందిన సామాజిక వేత్త డాక్టర్ దేవి లక్ష్మీనర్సయ్యకు జీవన సాఫల్య పురస్కారం లభించింది. పసుంధర విజ్ఞాన వికాస మండలి 32వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖులు ఏనుగు నరసింహ
గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో గుర్తు తెలియని మహిళ శవం భద్రపర్చినట్లు గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం గోదావరిఖని గంగానగర్ ప్రాంతంలో అపస్మారక �
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ఆదర్శంగా నిలిచారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(సివిల్) పతాన్ రహీమాఖాన్ (48) బక్రీద్ పర్వదినంన ఆకాల మృతితో బీ థర్మల్ అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఘన నివాళులర్పించారు.
సింగరేణి ఉన్నత పాఠశాలలను పచ్చదనం పెంపొందించి, పాఠశాల ఆవరణలు ఆహ్లాదకరమైన వాతరవరణం ఉండేలా ‘హరిత పాఠశాల’ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రెటరీ సీఎం ఎడ్యుకేషన్ గూండా శ్రీనివ�