సర్కారీ బడుల్లో చదువుతున్న బాలికల భద్రతకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ను నేర్పించే�
భారత్లోని బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని ఓ అధ్యయనం పేర్కొన్నది. 10 మంది టీనేజ్ అమ్మాయిల్లో(15-19 ఏండ్ల మధ్య వయసు గలవారు) దాదాపు ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల(హెచ�
విద్యార్ధినులను సొంత బిడ్డల్లా చూస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ (Uttar Pradesh) వక్రబుద్ధితో వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Health News | మా అమ్మాయి వయసు పన్నెండేండ్లు. ఇటీవలే రజస్వల అయింది. ఆ తర్వాత ఆడపిల్లలు ఎత్తు పెరగడం ఆగిపోతుందని అంటారు. మా పాప త్వరగా ఎత్తు పెరిగేందుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెబుతారా?
మీరన్నట్టు ఆడపిల్లలకు తల్లి కడుపులోనే అండాలు తయారవుతాయి. పుట్టుకతోనే, అండాశయంలో ఇరవై లక్షల దాకా ఉంటాయి. అయితే, ఇవి వాటంతట అవే చనిపోతూ ఉంటాయి కూడా. అలా రజస్వల సమయానికి 60 వేల దాకా మాత్రమే మిగులుతాయి.
జూలై 1 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్-9’ ద్వారా 2,617 మంది చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసినట్టు ఉమెన్సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయల్ తెలిపారు.
బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల ట్రేసింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తప్పిపోయిన కేసుల్లో 87 శాతం ట్రేసింగ�
కలుషిత ఆహారం తిని 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గు రైన ఘటన మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
నేను బాగా చదువుకున్నాను. తెలివైనదాన్ని. ప్రతి క్లాస్లో ఫస్టే. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని. లక్షలమందితో పోటీపడి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇప్పటి వరకూ అందచందాల గురించి ఆలోచించలేదు.
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తాను చాటుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో మొత్తం 49 జెడ్పీ హైస్కూల్స్లలో 2,615మంది పరీక్షలు రాయ
పది ఫలితాల్లో పాపయ్యపేట చమన్లోని మాంటిస్సోరి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరస్పాండెంట్ లలితా నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లాలో 59.46 శాతం ఉత్తీర్ణత వచ్చింది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంతో వెనుకబడగా, వచ్చిన ఫలిత�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలుర కంటే అమ్మాయిలే అత్యంత ప్రతిభ కనబరిచి పైచేయిగా నిలిచారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్తో కలి
ఇంటర్మీడియెడ్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం రిజల్ట్స్ ప్రకటించగా మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డి జిల్లా 57శాతంతో 17వ స్థానం, ద్వితీయ సంవత్సరం 66 శాత