ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్ పేరుతో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా
కౌమార దశలోని బాలికల్లో సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 3,300 బడుల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటు చేసింది.
యువతులు లైంగికపరమైన కోరికలను నియంత్రించుకోవాలని చెప్పిన కలకత్తా హైకోర్టును సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, సమర్థనీయం కాదని తెలిపింది. రాజ్యాంగంలోని అధిక�
ఫలితాలు.. అడ్మిషన్లు ఏదీ తీసుకొన్నా అన్నింటా అమ్మాయిలదే హవా. తాజాగా ఈ వరుసలో డిగ్రీ అడ్మిషన్లు చేరాయి. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్లో 52శాతం అమ్మాయిలు అడ్మిషన్లు పొందారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. శారీరక దార్యుఢ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగించే క్రీడలపై విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు.
సర్కారీ బడుల్లో చదువుతున్న బాలికల భద్రతకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ను నేర్పించే�
భారత్లోని బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని ఓ అధ్యయనం పేర్కొన్నది. 10 మంది టీనేజ్ అమ్మాయిల్లో(15-19 ఏండ్ల మధ్య వయసు గలవారు) దాదాపు ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల(హెచ�
విద్యార్ధినులను సొంత బిడ్డల్లా చూస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ (Uttar Pradesh) వక్రబుద్ధితో వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Health News | మా అమ్మాయి వయసు పన్నెండేండ్లు. ఇటీవలే రజస్వల అయింది. ఆ తర్వాత ఆడపిల్లలు ఎత్తు పెరగడం ఆగిపోతుందని అంటారు. మా పాప త్వరగా ఎత్తు పెరిగేందుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెబుతారా?
మీరన్నట్టు ఆడపిల్లలకు తల్లి కడుపులోనే అండాలు తయారవుతాయి. పుట్టుకతోనే, అండాశయంలో ఇరవై లక్షల దాకా ఉంటాయి. అయితే, ఇవి వాటంతట అవే చనిపోతూ ఉంటాయి కూడా. అలా రజస్వల సమయానికి 60 వేల దాకా మాత్రమే మిగులుతాయి.
జూలై 1 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్-9’ ద్వారా 2,617 మంది చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసినట్టు ఉమెన్సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయల్ తెలిపారు.
బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల ట్రేసింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తప్పిపోయిన కేసుల్లో 87 శాతం ట్రేసింగ�
కలుషిత ఆహారం తిని 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గు రైన ఘటన మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.