Dating Fraud | కొందరు యువతులతో కూడిన ఒక ముఠా డేటింగ్ పేరుతో అబ్బాయిలకు వల వేస్తున్నారు. వారిని ఒక హోటల్కు రప్పిస్తున్నారు. కూల్ డ్రింక్, ఫుడ్ కోసం వేలల్లో వసూలు చేస్తున్నారు. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చ�
BJP MLA Distributes Swords | అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులు నరకాలని బీజేపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా బాలికలకు కత్తులను ఆయన పంపిణీ చేశారు. అలాగే పలు దుర్గా పూజా మండపాల వద్ద కూడా కత్తులను పంచారు.
Student Records Videos | కాలేజీ అమ్మాయిల వీడియోలను ఒక స్టూడెంట్ రికార్డ్ చేశాడు. టాయిలెట్లో రహస్యంగా ఉంచిన మొబైల్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్�
Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్లో స్కూల్ చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన తీవ్ర విచారకరమని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.
Girls Abused At Fake NCC Camp | ఒక స్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నకిలీ క్యాంప్ నిర్వహించారు. సుమారు 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్తో స
బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం బాలుర వివాహ వయసును 15కు తగ్గించారు.
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యల రాకెట్ సంచలనం రేపుతున్నది. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. అబార్షన్లు చేయడంలో ఓ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్త�
కో ఎడ్యుకేషన్ విద్యాసంస్థల్లో చదివిన బాలికల కంటే ప్రత్యేక బాలికల పాఠశాలల్లో చదివిన అమ్మాయిలు పరీక్షల్లో కొంత మెరుగైన ప్రతిభ కనబర్చినట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. విద్యావిధానంపై పరిశోధనలు జరిపే లం�
సీఐఎస్సీఈ 10, 12 తరగతుల బోర్డ్ పరీక్షల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. పదో తరగతిలో 99.65 శాతం మంది, 12వ తరగతలో 98.12 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 10లో 99.13 శాతం, 12వ తరగతిలో 97.53శాతం ఉ త్తీర్ణత పొందారు.
Girls' Bodies In Tree | ఇద్దరు బాలికల మృతదేహాలు (Girls' Bodies In Tree) చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు కా�
లైంగికదాడికి గురైన బాలిక వివరాలు వెల్లడయ్యేలా వార్తా కథనం ప్రచురించిన తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యంతోపాటు విలేకరిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.