Girls' Bodies In Tree | ఇద్దరు బాలికల మృతదేహాలు (Girls' Bodies In Tree) చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు కా�
లైంగికదాడికి గురైన బాలిక వివరాలు వెల్లడయ్యేలా వార్తా కథనం ప్రచురించిన తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యంతోపాటు విలేకరిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
గత ఏడాది పలువురు అగ్ర కథానాయికలు డీప్ఫేక్ వీడియోల బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. సాంకేతికతను ఉపయోగించి తారలను అభ్యంతరకరంగా చూపించడం ఇండస్ట్రీని కలవరపెట్టింది.
FM Nirmala Sitharaman: గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా టీకా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఆ టీకాలు ఇవ్వనున్నట్లు �
headmaster raps two girls | స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలపై హెడ్మాస్టార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. (headmaster raps two girls) ఈ సంఘటన తర్వాత బాలికలు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన దారుణం గురి�
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 53 శాతం ఎస్సీ, ఎసీ వర్గాలకు చెందిన అమ్మాయిలే చదువుకొంటున్నారు. దేశవ్యాప్తంగా సామాజికవర్గాల వారీగా వివరాలను పరిశీలిస్తే... వీరిలో 27% ఎస్సీ బాలికలుండగా, ఎస్టీల�
Illegal Children's Home | చిల్డ్రన్స్ హోమ్ను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు అధికారులకు తెలిసింది. (Illegal Children's Home) దీంతో రైడ్ చేసిన అధికారులు బాలల ఆశ్రమానికి సీల్ వేశారు. అందులో ఉంటున్న 25 మంది బాలికలను ప్రభుత్వ పిల్లల �
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ప్రొఫెసర్ను సస్పెండ్ చేయాలని హరియాణ రాష్ట్రానికి చెందిన సిర్సాలో దేవీ లాల్ యూనివర్సిటీకి చెందిన 500 మంది విద్యార్ధినులు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మనోహ�
ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ్ పేరుతో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా
కౌమార దశలోని బాలికల్లో సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 3,300 బడుల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటు చేసింది.
యువతులు లైంగికపరమైన కోరికలను నియంత్రించుకోవాలని చెప్పిన కలకత్తా హైకోర్టును సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, సమర్థనీయం కాదని తెలిపింది. రాజ్యాంగంలోని అధిక�
ఫలితాలు.. అడ్మిషన్లు ఏదీ తీసుకొన్నా అన్నింటా అమ్మాయిలదే హవా. తాజాగా ఈ వరుసలో డిగ్రీ అడ్మిషన్లు చేరాయి. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్లో 52శాతం అమ్మాయిలు అడ్మిషన్లు పొందారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. శారీరక దార్యుఢ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగించే క్రీడలపై విద్యార్థినులు ఆసక్తి చూపుతున్నారు.