ఒకవైపు హిజాబ్కు వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో.. చదువుకుంటున్న అమ్మాయిలపైన వరుసగా జరుగుతున్న విష ప్రయోగం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం.. బీసీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రారంభించిన మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలన్నింటినీ కళాశా�
Iran | ఇరాన్ (Iran)లో దారుణం చోటు చేసుకున్నది. బాలికలు (Girls) పాఠశాలల(Shools)కు వెళ్లకుండా ఉండేందుకు వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం (Poison) జరిగింది. క్వామ్ సిటీలో ఈ దారుణం చోటు చేసుకుందని డిప్యూటీ మంత్రి యోన్స్
పశ్చిమ బెంగాల్ - నేపాల్ సరిహద్దులోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సందక్పు శిఖరాన్ని జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (ఈఎంఆర్ఎస్) గిరిపుత్రికలు అధిరోహించారు.
పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన ఓ బాలుడు.. ఒకేసారి 500 మంది బాలికలను చూసి భయంతో సొమ్మసిల్లి కింద పడిపోయాడు. జ్వరంలో గజగజ వణికిపోయాడు. బీహార్కు చెందిన 17 ఏండ్ల మనీశ్ శంకర్ ప్రసాద్ 12వ తరగతి చదువుతున్నాడు.
కొత్తగూడెం నుంచి బాలికలను అక్రమంగా రవాణా చేయడమేకాక వారిని వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో గతంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు �
అమ్మాయిలందరికీ బాయ్ఫ్రెండ్ ఉండాల్సిందే అంటూ ఓ కళాశాల పేరిట ఉన్న నోటీసు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఫిబ్రవరి 14 వరకు అమ్మాయిలు అందరికీ ఒక్క బాయ్ఫ్రెండ్ అయినా ఉండాలి. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీ�
బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత అన్నారు. శనివారం చండూరు కేజీబీవీ పాఠశాలలో స్వరక్షా డే కార్యక్రమాన్ని నిర్వహించి బాలికలకు అవగాహన కల్పించారు.
‘వెన్నెల కాంతులకు, సూర్యుడి ప్రభలకు తళుక్కున మెరిసే సముద్ర జలాలే మనకు తెలుసు. కానీ వెలుగు పడగానే జిలుగులీనే సాగరకన్య గురించి విన్నారా? ఆ అందాల మత్స్యకన్యను చూడాలంటే కడలి లోతుల్లోకి వెళ్లక్కర్లేదు. సాగర �
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయి�