కొత్తగూడెం నుంచి బాలికలను అక్రమంగా రవాణా చేయడమేకాక వారిని వ్యభిచార కూపంలోకి దింపిన ముఠాను కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో గతంలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు �
అమ్మాయిలందరికీ బాయ్ఫ్రెండ్ ఉండాల్సిందే అంటూ ఓ కళాశాల పేరిట ఉన్న నోటీసు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ఫిబ్రవరి 14 వరకు అమ్మాయిలు అందరికీ ఒక్క బాయ్ఫ్రెండ్ అయినా ఉండాలి. భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీ�
బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత అన్నారు. శనివారం చండూరు కేజీబీవీ పాఠశాలలో స్వరక్షా డే కార్యక్రమాన్ని నిర్వహించి బాలికలకు అవగాహన కల్పించారు.
‘వెన్నెల కాంతులకు, సూర్యుడి ప్రభలకు తళుక్కున మెరిసే సముద్ర జలాలే మనకు తెలుసు. కానీ వెలుగు పడగానే జిలుగులీనే సాగరకన్య గురించి విన్నారా? ఆ అందాల మత్స్యకన్యను చూడాలంటే కడలి లోతుల్లోకి వెళ్లక్కర్లేదు. సాగర �
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయి�
మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని నల్లకంచలో తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అందులో 62 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను ప్
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థినులపై జరుగుతున్న ఆకతాయిల వేధింపులను వెంటనే అరికట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ పోలీస్ శాఖను కోరారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశా
బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు సర్కారు తీపికబురు అందించింది. నెలసరిలో భాగంగా వినియోగించే న్యాప్కిన్స్ తయారు చేయడానికి యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వసతి గృహానికి రూ.26 వేల చొప�
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్ల తరహా పరిస్థితులు రాజస్థాన్లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి.