విద్యార్థినులకు అశ్లీల ఫొటోలు పంపుతూ.. వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడికి 15 రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ హాస్టల్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థినుల వాట్సాప్ నంబర్కు గత 25
తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. కోయంబత్తూర్లోని పెరుమనల్లూర్ ప్రాంతంలో ముగ్గురు బాలికలపై 52 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఇద్దరు బాలికల వయసు ఐదు, ఏడేండ్లు కాగా మ�
మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో కొటి గ్రామంలోని కాలువలో నలుగురు బాలికలు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. కాలువలో స్నానం చేసేందుకు 11 మంది బాలికలు వెళ్లగా వారిలో ఆరుగురు కొట్టుకుపోయారు.
రాజస్దాన్లో దారుణం వెలుగుచూసింది. బావమరిది సాయంతో ధన్బాద్కు చెందిన ఇద్దరు బాలికలను జైపూర్కు రప్పించిన నిందితుడు పెండ్లి పేరుతో, చదివిస్తానని మభ్యపెడుతూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్�
Sarpanch | ఊరి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సర్పంచే (Sarpanch) అమ్మాయిలను వేధించాడు. తమను వేధిస్తున్నాడని అతని ఇంటిముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోశాడు. ఈ దారుణ ఘటన బీహార్లో జరిగింది.
Thoutam Niharika | ప్రతి నెలా సమస్యే. డేట్ వచ్చిందంటే చాలు ఆందోళన. ఎవరికీ చెప్పుకోరు. ఎక్కడా చర్చించరు. నొప్పిని భరిస్తూ ఇంట్లోనే ఉండిపోతారు. ఆ రోజుల్లో కూడా నాసిరకం గుడ్డపేగులనే ప్యాడ్స్గా చాలామంది వాడుతుంటారు. ర�
న్యూఢిల్లీ : వృద్ధులతో వివాహం కోసం మైనర్ బాలికలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ముఠాను నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏండ్ల బాలిక అదృశ్యమైన కేసులో రబుపురా పోలీసులు చేపట్టి�
చెన్నై : పదిహేను మంది విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో వెలుగుచూసింది. స్కూల్లో బాలల �
జైపూర్ : చదువుల నిలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు విద్యార్ధినులపై తొమ్మిది మంది టీచర్లు, ప్రిన్సిపల్ ఏడాది కాలంగా సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేసిన ఘటన రాజస్ధా�
Teacher molest students | పాఠశాలలో పరీక్షల దృష్ట్యా స్పెషల్ క్లాసుల కోసం అమ్మాయిలను ఓ ఉపాధ్యాయుడు రాత్రివేళ రమ్మన్నాడు. అలా వెళ్లిన అమ్మాయిలను భోజనంలో మత్తు మందు కలిపి పెట్టి వారిపై
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని యంగిస్తాన్ ఫౌండేషన్ నిర్వహించిన డిజిటల్ జనరేషన్-అవర్ జనరేషన్ కార్యక్రమంలో నలుగురు విద్యార్థినులు వినూత్
న్యూఢిల్లీ : బాలికల అక్రమ రవాణా రాకెట్ను భగ్నం చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఈ ముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించింది. ఐదుగురు బాలికల్లో ఇద్దరిని మైనర్ బాలికలుగా గుర్తించ
రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి షాబాద్ : రానున్న భవిష్యత్ ఆడపిల్లలదేనని బాలికలు వారి హక్కులు వినియోగించుకుని భవిష్యత్కు బాటలు వేసుకోవాలని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. మంగళ�