ఎస్సెస్సీ ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కామారెడ్డి జిల్లా 96.58 శాతంతో రాష్ట్రంలోనే నాల్గో స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా 92.84 శాతంతో 18వ స్థానంలో నిలిచింది. కా
పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. హైదరాబాద్లో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బాలికల హవా కొనసాగగా.. రాష్ట్రంలో నిర్మల్ జిల�
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో బాలి కలు పైచేయి సాధించారు. జనరల్ విభాగంలో ఫస్టియర్లో 2,749 మంది బాలురకు 41 శాతం ఉత్తీర్ణతతో 1,142 మంది పాస్ కాగా, 3,525 మంది బా లికలకు 70 శాతంతో 2,484 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6,274 మందికి 57 శా
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్లలకు వరం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిన్నింటి మ�
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారుణులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
దేశంలో అత్యున్నతమైన, అత్యంత కఠినమైనదిగా పేరుపొందిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ)లో అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం విడుదలైన సివిల్ సర్వీసెస్-2021 పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 3 ర్యాంకులు మ�
విద్యార్థినులకు అశ్లీల ఫొటోలు పంపుతూ.. వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడికి 15 రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ హాస్టల్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థినుల వాట్సాప్ నంబర్కు గత 25
తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. కోయంబత్తూర్లోని పెరుమనల్లూర్ ప్రాంతంలో ముగ్గురు బాలికలపై 52 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఇద్దరు బాలికల వయసు ఐదు, ఏడేండ్లు కాగా మ�
మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో కొటి గ్రామంలోని కాలువలో నలుగురు బాలికలు ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. కాలువలో స్నానం చేసేందుకు 11 మంది బాలికలు వెళ్లగా వారిలో ఆరుగురు కొట్టుకుపోయారు.
రాజస్దాన్లో దారుణం వెలుగుచూసింది. బావమరిది సాయంతో ధన్బాద్కు చెందిన ఇద్దరు బాలికలను జైపూర్కు రప్పించిన నిందితుడు పెండ్లి పేరుతో, చదివిస్తానని మభ్యపెడుతూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్�
Sarpanch | ఊరి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సర్పంచే (Sarpanch) అమ్మాయిలను వేధించాడు. తమను వేధిస్తున్నాడని అతని ఇంటిముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోశాడు. ఈ దారుణ ఘటన బీహార్లో జరిగింది.
Thoutam Niharika | ప్రతి నెలా సమస్యే. డేట్ వచ్చిందంటే చాలు ఆందోళన. ఎవరికీ చెప్పుకోరు. ఎక్కడా చర్చించరు. నొప్పిని భరిస్తూ ఇంట్లోనే ఉండిపోతారు. ఆ రోజుల్లో కూడా నాసిరకం గుడ్డపేగులనే ప్యాడ్స్గా చాలామంది వాడుతుంటారు. ర�