నిర్మల్ | నిర్మల్: జిల్లాలోని తానూరు మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని సింగన్గావ్లో ముగ్గురు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సింగన్గావ్ చెరువులో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు స�
ఉన్నత విద్యలో తగ్గుతున్న లింగబేధం | ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా యువతులు కళాశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఎన్ఐఎన్ సూక్ష్మపోషకాలతో అద్భుత ఫలితాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 306 మందిపై ప్రయోగం చిన్నారుల్లో శారీరక, మానసికంగా అద్భుత మార్పు 46 నుంచి 10 శాతానికి తగ్గిన రక్తహీనత హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): జాతీయ ప�
వనస్థలిపురం| నగర శివార్లలోని వనస్థలిపురంలో ముగ్గురు బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ప్రగతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం
గుసావు: నైజీరియాలో అపహరణకు గురైన 317 మంది బాలికలను సాయుధులు రిలీజ్ చేసినట్లు జామ్ఫారా రాష్ట్ర గవర్నర్ ఇవాళ వెల్లడించారు. జంగేబీ గవర్నమెంట్ గర్ల్స్ సైన్స్ సెకండరీ స్కూల్లో ఉన్న 317 మంది వ�