న్యూఢిల్లీ : వృద్ధులతో వివాహం కోసం మైనర్ బాలికలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ముఠాను నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏండ్ల బాలిక అదృశ్యమైన కేసులో రబుపురా పోలీసులు చేపట్టి�
చెన్నై : పదిహేను మంది విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో వెలుగుచూసింది. స్కూల్లో బాలల �
జైపూర్ : చదువుల నిలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు విద్యార్ధినులపై తొమ్మిది మంది టీచర్లు, ప్రిన్సిపల్ ఏడాది కాలంగా సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేసిన ఘటన రాజస్ధా�
Teacher molest students | పాఠశాలలో పరీక్షల దృష్ట్యా స్పెషల్ క్లాసుల కోసం అమ్మాయిలను ఓ ఉపాధ్యాయుడు రాత్రివేళ రమ్మన్నాడు. అలా వెళ్లిన అమ్మాయిలను భోజనంలో మత్తు మందు కలిపి పెట్టి వారిపై
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని యంగిస్తాన్ ఫౌండేషన్ నిర్వహించిన డిజిటల్ జనరేషన్-అవర్ జనరేషన్ కార్యక్రమంలో నలుగురు విద్యార్థినులు వినూత్
న్యూఢిల్లీ : బాలికల అక్రమ రవాణా రాకెట్ను భగ్నం చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఈ ముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించింది. ఐదుగురు బాలికల్లో ఇద్దరిని మైనర్ బాలికలుగా గుర్తించ
రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి షాబాద్ : రానున్న భవిష్యత్ ఆడపిల్లలదేనని బాలికలు వారి హక్కులు వినియోగించుకుని భవిష్యత్కు బాటలు వేసుకోవాలని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. మంగళ�
మహబూబాబాద్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వి�
Rains | వానలు కురిపించేలా వరుణ దేవుడిని మెప్పించేందుకంటూ మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో కొందరు బాలికలను నగ్నంగా నడిపించారు. వారితో భుజాలపై కాడిని మోయిస్తూ, దానికి చివర కప్పలను కట్టి ఊరేగిం�
మనుమరాళ్లు | సాధారణంగా ఎవరైనా చనిపోతే మగవారు మాత్రమే పాడె మోస్తారు. కానీ, తాత మీద ఉన్న ప్రేమతో అతని పాడెను మనుమరాళ్లు మోశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన దండంపల్లి అంజయ్యగౌడ్ (70
చెన్నై : బాకీ తీర్చలేదని అప్పు ఇచ్చిన వ్యక్తి అమానుషంగా వ్యవహరించారు. రుణం తీసుకున్న వ్యక్తి ముగ్గురు కూతుళ్లతో పాటు మరో యువతిని తన నిర్బంధంలోకి తీసుకున్నాడు. తమిళనాడులోని తిరువనమలై జి
బీజింగ్: ఒక బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగి మంటలు అంటుకోగా అందులోని బాలికలను ఆరుగురు శ్రమించి కాపాడారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. జిన్టియన్ నగరంలోని ఒక బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప
నిర్మల్ | నిర్మల్: జిల్లాలోని తానూరు మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని సింగన్గావ్లో ముగ్గురు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సింగన్గావ్ చెరువులో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు స�
ఉన్నత విద్యలో తగ్గుతున్న లింగబేధం | ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా యువతులు కళాశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.