ఒక బాయ్ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం సినిమాల్లో, టీవీ సీరియల్స్లో చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ మహారాష్ట్రలోని పైటాన్ జిల్లాలోని జనసమ్మర్ధంతో నిండిన బస్టాండ్లో జరిగింది.
దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబై వెళ్లేందుకు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది.
చర్చిలో ఇద్దరు బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన పాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లా రామేశ్వరంలో వెలుగుచూసింది.
‘ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు.. మెరుగైన సమాజానికి పునాది.. పేదరికం కారణంగా వారు చదువు వదిలేయకూడదు. తమ జీవితాలను అంధకారం చేసుకోకూడదు..’ అనే సంకల్పంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అందుబాట�
విద్యార్థులు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల తుది ఫలితాలు వచ్చేశాయ్. ఈ రెండు తరగతుల రిజర్ట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలి�
రాష్ట్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 93.34 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 12,695 మంది పరీక్షలు రాయగా 11
ఎస్సెస్సీ ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కామారెడ్డి జిల్లా 96.58 శాతంతో రాష్ట్రంలోనే నాల్గో స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా 92.84 శాతంతో 18వ స్థానంలో నిలిచింది. కా
పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. హైదరాబాద్లో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బాలికల హవా కొనసాగగా.. రాష్ట్రంలో నిర్మల్ జిల�
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో బాలి కలు పైచేయి సాధించారు. జనరల్ విభాగంలో ఫస్టియర్లో 2,749 మంది బాలురకు 41 శాతం ఉత్తీర్ణతతో 1,142 మంది పాస్ కాగా, 3,525 మంది బా లికలకు 70 శాతంతో 2,484 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 6,274 మందికి 57 శా
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్లలకు వరం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిన్నింటి మ�
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారుణులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
దేశంలో అత్యున్నతమైన, అత్యంత కఠినమైనదిగా పేరుపొందిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ)లో అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం విడుదలైన సివిల్ సర్వీసెస్-2021 పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 3 ర్యాంకులు మ�