ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో రూ. 1670 కోట్లు రాబట్టింది. గత ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 నాటికి దాదాపు 13.5 లక్షల మంది నుంచి ఆదాయాన్ని సమకూర్చుకున్నది. 2021-22 �
GHMC | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను(Property tax) చెల్లింపు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఆస్తి పన్ను చెల్లింపు చివరి రోజు శుక్రవారం కావడంతో సిటీజన్ సర్వీస్ సెంటర్లు, సర్కిల్, ప్రధాన కార్యాలయం�
Minister KTR | హైదరాబాద్ నగరం యావత్ భారతదేశానికే ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్గా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతూ మోకాలడ్డుతున్నా తెలంగా�
KTR | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ( GHMC ) పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల అత్యాధునిక వసతులతో చెరువులను( Ponds ) అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు. హైద�
Minister KTR | తెలుగు వాళ్లు తెలుగులో మాట్లాడకపోతే మన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ తెలుగులో మాట్లాడే పరిస్థితి ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ముందే తెలుగు తక్కువ అవుతుందని అంటున్నారని గుర్తు చే�
Hyderabad | చెరువుల పరిరక్షణలో మేము సైతం అంటూ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. సహజసిద్ధంగా నీటి వనరులకు కించిత్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల అభివృద్ధి, సుందరీకరణను శరవేగంగా కొనసాగిస్తున్నది.
గ్రేటర్లో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది. వాణిజ్య సముదాయాలపై ఇప్పటి వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు తాజాగా చిన్న చిన్న వ్యాపారస్తులపై
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. గతేడాది కాలంలో జీహెచ్ఎంసీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.ఆరు కోట్ల న�
TSRTC | ఆర్టీసీ కార్గో లాజిస్టిక్, పార్సిల్ సర్వీసులలో కొత్తగా అంగన్ వాడీ కేంద్రాలకు పాలు రవాణా చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ఈ మేరకు కర్నాటక రాష్ర్టానికి చెందిన పాల ఉత్పత్తి సంస్థతో టీఎస�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీని కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి.
Mee Seva |మీ సేవా కేంద్రాలే లక్ష్యంగా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరైనట్లు విచారణలో తేలడంతో కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. రికార్డులో నమోదు కాని, లేట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి రెవెన్యూ డివిజ�