తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో దశాబ్ది వేడుకలను నేటి నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్త�
క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ జోన్లో గురువారం జరిగిన జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్�
పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరులకు మరింత వేగంగా సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న వార్డు పాలన అమలుకు ముహూర్తం కుదిరింది.
RTC Route Pass | నగర ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో గతంలో కేవలం విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండే రూట్ పాసుల విధానం ఇక నుంచి సాధారణ ప్రయాణికులకూ అందుబాటుల�
ఛత్తీస్గడ్కు చెందిన మున్సిపల్ శాఖ , టౌన్ప్లానింగ్ అధికారుల బృందం శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలో పురపాలక శాఖ అందిస్తున్న సేవలు, సత్వర అనుమతులే లక్ష్యంగా టీఎస్ బీ
నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు బల్దియా విశేషంగా కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను, అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అంగరంగ వైభవం నిర్వహించేందుకుగానూ రూ.15కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం, ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించిం�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల ప్రభావం కొనసాగుతోంది. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడప్పుడు కాస్త ఆకాశం మేఘావృతమై ఉండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశ
పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త అడుగులు వేస్తున్నది. సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా వార్డు వ్యవస్థను అమలు చేస్తున్నది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వార్డు పాలన కోసం ఇప్పటిక
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 1వ తేదీ నుంచి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
Snakes | ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పాములు కూడా భాగమేనని, అవి మీ ఇండ్లలోకి వేస్తే చంపకుండా సమాచారమిస్తే చాలు పట్టుకుంటామని స్నేక్స్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ప్రతి రోజు స్నేక్స్ సొసైటీకి సుమారు 60-80 ఫో�
గ్రేటర్లో పరిపాలన వికేంద్రీకరణకు సర్కారు తీసుకున్న వార్డు కార్యాలయాలు వడివడిగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో పరిపాల