గల్లీ చిన్నదీ.. గరీబోళ్ల కథ పెద్దది.. అంటూ ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హైదరాబాద్లో నిరుపేదల బతుకు చిత్రాన్ని పాటతో కండ్లకు కట్టారు. కానీ ఇప్పుడు గల్లీ మాయమైంది. గరీబోళ్ల కథే మారిపోయింది.
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
గ్రేటర్లో ఇండ్ల పండుగకు ముహూర్తం సిద్ధమైంది. కొల్లూరులో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను 22న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా సోమవారం తెలంగాణ హరితోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని �
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్
సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రతి డివిజన్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
జీహెచ్ఎంసీ (GHMC) తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. నేటి నుంచి సరికోత్త పాలన అందుబాటులోకి రానుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలను (Ward office) అందుబాటులోకి తీసు�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (GHMC) అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు (Ward
ప్రజలకు పారదర్శకమైన.. సత్వర సేవలందించాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీలో పరిధిలో శుక్రవారం నుంచి వార్డుస్థాయి పాలన మొదలు కానున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఆలోచనతో వార్డుస్థాయి పరిపాలనక�
చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా ఖైరతాబాద్లోని సర్కిల్ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వచ్చేది. డీఎంసీని కలిసి తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను గురించి చెప్పాలని ఉన్నా అక్కడిదాకా వెళ్లి
కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎం పిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీ లు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్రం చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని నగ
కార్పొరేట్ వైద్యం.. ఇప్పుడు పేదల ముంగిట్లోకే వచ్చింది. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట వేశారు. 2014లో రూ. 2,100 కోట్లు ఉన్న ఆరోగ్య శాఖ బడ్జెట్న�
ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే 150 వార్డు స్థాయి కార్యాలయాల్లో వార్డు పరిపాలనకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వార్డు పరిపాలనపై బుధవారం ఏర్ప