జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన లోకేశ్కుమార్ నుంచి రోనాల్డ్రోస్ బాధ్యతలు తీసుకున్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా పని �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC) కమిషనర్ గా నూతనంగా నియమితులైన రోనాల్డ్ రోస్ బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో మర్�
KTR | హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది చాలా సమగ్రమ�
గ్రేటర్లో ప్రధానంగా మహిళలకు భద్రతా విషయంలో జీహెచ్ఎంసీ భరోసా కల్పిస్తున్నది. రద్దీ ప్రాంతాల్లో మహిళలకు అత్యవసర వీలుగా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాట్లు చేస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్లో 23 చోట్ల బహుళ వినియోగ మరుగుదొడ్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్ఆర్ పద్ధతిలో 14 సంవత్సరాల కాల వ్యవధితో మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్స్ (టాయిలెట్లు) ఏర్పాటుకు స్టాండింగ్ కమ�
కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో మంగళవారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, దక్షిణ , పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ ఖరె ప్రభాకర్తో కలిసి పర్యటించారు. బక్రీద్ నేపథ్యంలో ఇతరులకు �
వానకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వడం, రోడ్లపై చెట్టుకొమ్మలు విరిగి పడిపోవడం, వాన నీటి ప్రవాహానికి రోడ్లన్నీ కొట్టుకపోవడం, మ్యాన్హోళ్లు పగిలిపోవడంలాంటి సమస్యలు ప్రతి ఏడాది తలెత్తుతుంటాయని అందర�
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా గ్రేటర్లో కొత్తగా బహుళ వినియోగ మరుగుదొడ్లు అందుబాటులోకి తీసు
శాంతిని కాపాడటం, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బక్రీద్ సందర్భంగా మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో జీహెచ్ఎంసీ, పశు సంవర్థక శాఖ అధికారులు, ముస
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో వార్డు పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివ�
వానకాలం సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అధికారుల ప్రథమ ప్ర�
దేశంలోని అన్ని మెట్రో నగరాలను సందర్శించే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులంతా హైదరాబాద్ నగరం గురించే ప్రస్తావిస్తున్నారు. అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు �
ఎన్నో ఏండ్లుగా రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారులు, పాదచారులు పడుతున్న కష్టాలకు జీహెచ్ఎంసీ శాశ్వత చెక్ పెట్టనున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఇంజినీర్ల బృందం ఇటీవల రైల్వే శాఖ తో చర్చించింది. ఫలితంగా వ్యూహా�
జీవావరణంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా,విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతితో మమేకమై సహజ సిద్ధంగా సంభవించే ఈ విపత్తులకు నివారణ చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చ�