ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల�
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీం గడువు ఆదివారంతో ముగియనున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం ర�
గ్రేటర్లో కోతుల బెడద నుంచి శాశ్వత విముక్తి కల్పించే చర్యలకు జీహెచ్ఎంసీ ఉపక్రమించింది. తలుపులు తెరిచినప్పుడు, కిటికీల ద్వారా ఇళ్లలోకి చేరి గదుల్లోని సామగ్రిని చిందర వందర చేయడం, మనుషులపై దాడి చేస్తున్�
ఓ కాంట్రాక్టర్ బిల్లు పాస్ కావడానికి సంతకం పెట్టేందుకు లంచం వసూలు చేసిన ఓ అవినీతి అధికారి, ఆమె అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ సౌత్జోన్ కార్యాలయం పరిధిలో క్లాస్-వీ సివిల్ కా�
జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం,కుక్క కాటు సంఘటనలను పునరావతృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. మేయర్ అధ్యక్షత ఏర్పాటైన హై లెవెల్ కమిటీ సిఫార్సు �
అమ్మానాన్నలు లేకపోవడంతో పాటు బంధువులు ఎవరూ ఆదరించకపోవడంతో నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేరని, మున్సిపాలిటీ సిబ్బందితో అంత్యక్�
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీం గడువు సమీపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిబేట్
విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు పలు సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు నుంచి 16 ఏండ్ల పిల్లల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించి నిష్టాతులైన క్రీడా�
హైరైస్ నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్నగర్లో ముప్పా మెడోస్లో నారెడ్కో తెలంగాణ ఆధ్వ�
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు ప్రభుత్వరంగ సంస్థ టీఎస్ ఆగ్రోస్ ముందుకొచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న చిరుధాన్యాల ఉత్పత్తుల వ్యాపారంలో వారిని భాగస్వాములన�
జంతు ప్రేమికులు జర జాగ్రత్త.. వీధి కుక్కలకు ఎక్కడంటే అక్కడ ఆహారాన్ని అందిస్తామంటే కుదరదు. శునకాల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ఆయా స్థానిక కమిటీల అనుమతితోనే ఆహారం, నీరు అందించాలి. ప్రస్తుతం శునకాలకు ఫుడ్, వ
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
హైదరాబాద్లో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్ మొదటి అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ -2023లో జీహెచ్ఎంసీకి 19 అవార్డులు వరించాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ అవార్డులు వచ్చేందుకు అధికారుల�