పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త అడుగులు వేస్తున్నది. సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా వార్డు వ్యవస్థను అమలు చేస్తున్నది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వార్డు పాలన కోసం ఇప్పటిక
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 1వ తేదీ నుంచి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
Snakes | ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పాములు కూడా భాగమేనని, అవి మీ ఇండ్లలోకి వేస్తే చంపకుండా సమాచారమిస్తే చాలు పట్టుకుంటామని స్నేక్స్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ప్రతి రోజు స్నేక్స్ సొసైటీకి సుమారు 60-80 ఫో�
గ్రేటర్లో పరిపాలన వికేంద్రీకరణకు సర్కారు తీసుకున్న వార్డు కార్యాలయాలు వడివడిగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో పరిపాల
ఆరుకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను విధిగా వెళ్లి పరిశీలించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం తొలి విడత పనులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహదారిని ప్రై�
Rain Alert | రాగల రెండు గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విపత్తు నిర్వహణ బృందా�
వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న మార్గాలు ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగులు వచ్చేలా నగరంలో ఎల్ఈడీ దీపాలను అమర్చేందుకు శ్రీకారం చుట్టారు.
నగరంలోని పౌరులకు మరింత చేరువగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా వార్డు స్థాయిలో అధికార వికేంద్రకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫిర్య�
హైదరాబాద్ మహానగరంలో పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల్లో 150 వార్డు ఆఫీసులను నెలాఖరులోగా ఏర