నగర శివారు ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తున్నది. కోర్ సిటీ నుంచి చుట్టూ 50 కి.మీ వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్నది.
వార్డు కార్యాలయాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు వేగిరం చేసింది. వార్డు కార్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మ్యాపులను గూగుల్లో అప్లోడ్ చేశారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పని చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ముగ్గురు ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. భద్రాద్రి కలెక్టర్గా ప్రియాంక ఆలాను, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్ను, ఖమ్మం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అభిలాష అభినవ్లను నియమి
వంద శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భే�
2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా చర్య లు చేపట్టింది. మొండి బకాయిదారులను గుర్తించి.. నోటీసులు జారీ చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల మంది నుంచి 950 కోట్లను వసూలు చేసింది. అయితే న
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీ పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు చేసినందుకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం గ్రేటర్ ప్రతినిధి బృందం బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శ
గ్రేటర్ హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సాయంతో జీహెచ్ఎంసీ సర్వే జరిపించి..2640 చ�
మున్సిపల్ శాఖ ప్రణాళికా విభాగంలో పెద్ద ఎత్తున బదిలీలు చేశారు. 11 మందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చే
బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. కూకట్పల్లి జోన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, నర్సరీలను నగర కమిషనర్ రోనాల్డ్ �
జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ) ఎస్ దేవేందర్ రెడ్డి బదిలీ అయ్యారు. పురపాలక శాఖ పరిధిలోని టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన బదిలీలు జరిగాయి.
అర్హులైన పౌరులను ఓటరు జాబితాలో ఎలా చేర్చుకోవాలి, ఆన్లైన్లో ఓటరుగా ఎలా లెక్కించాలి తదితర అంశాలపై ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హర�
వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వార్డు కార్యాలయాలకు నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నదని, ఈ �