తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీ పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు చేసినందుకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం గ్రేటర్ ప్రతినిధి బృందం బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శ
గ్రేటర్ హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సాయంతో జీహెచ్ఎంసీ సర్వే జరిపించి..2640 చ�
మున్సిపల్ శాఖ ప్రణాళికా విభాగంలో పెద్ద ఎత్తున బదిలీలు చేశారు. 11 మందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చే
బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. కూకట్పల్లి జోన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, నర్సరీలను నగర కమిషనర్ రోనాల్డ్ �
జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ) ఎస్ దేవేందర్ రెడ్డి బదిలీ అయ్యారు. పురపాలక శాఖ పరిధిలోని టౌన్ప్లానింగ్ విభాగానికి సంబంధించిన బదిలీలు జరిగాయి.
అర్హులైన పౌరులను ఓటరు జాబితాలో ఎలా చేర్చుకోవాలి, ఆన్లైన్లో ఓటరుగా ఎలా లెక్కించాలి తదితర అంశాలపై ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హర�
వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వార్డు కార్యాలయాలకు నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నదని, ఈ �
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన లోకేశ్కుమార్ నుంచి రోనాల్డ్రోస్ బాధ్యతలు తీసుకున్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా పని �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC) కమిషనర్ గా నూతనంగా నియమితులైన రోనాల్డ్ రోస్ బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో మర్�
KTR | హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది చాలా సమగ్రమ�
గ్రేటర్లో ప్రధానంగా మహిళలకు భద్రతా విషయంలో జీహెచ్ఎంసీ భరోసా కల్పిస్తున్నది. రద్దీ ప్రాంతాల్లో మహిళలకు అత్యవసర వీలుగా మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాట్లు చేస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్లో 23 చోట్ల బహుళ వినియోగ మరుగుదొడ్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్ఆర్ పద్ధతిలో 14 సంవత్సరాల కాల వ్యవధితో మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్స్ (టాయిలెట్లు) ఏర్పాటుకు స్టాండింగ్ కమ�
కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో మంగళవారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, దక్షిణ , పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ ఖరె ప్రభాకర్తో కలిసి పర్యటించారు. బక్రీద్ నేపథ్యంలో ఇతరులకు �