హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణపై గురువారం మెట్రో రైల్ భవనంలో మంత్రి కేటీఆర్ ఉన్నతస్
హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్పై మంత్రి కేటీఆర్ (Minister KTR) అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని హైదరబాద్ రైల్ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధ�
ఒకప్పటి హైదరాబాద్ వేరు.. ప్రస్తుత హైదరాబాద్ మహానగరం వేరు. నగర జనాభా లక్షలు దాటి కోట్లకు పరుగులు పెడుతుండటంతో భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తూనే ఉన్నది. దీంతో జీహెచ్ఎంసీ కూడా అందుకు తగ్గట్లుగా మౌలిక వ
గ్రేటర్ హైదరాబాద్లో మరో మూడు చోట్ల జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. రవీంద్రభారతి, జర్నలిస్టు కాలనీ, జగన్నాథ ఆలయం వద్ద ఉన్న జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది.
కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్(గండిపేట)కు గోదావరి జలాలు తరలిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రి కే.తారక రామారావు అధ్యక్షతన 64వ సిటీ కన్వర్జెన్స
KTR | రాబోయే మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నా�
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త రహిత కాలనీలుగా మార్చేందుకు జీహెచ్ఎంసీ మరో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తరచూ చెత్త వేసే
బంజారాహిల్స్ రోడ్ నం. 12, ఎన్బీటీ నగర్లోని జీహెచ్ఎంసీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న కొంత మంది వ్యక్తులు తన పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మండిప�
GHMC | బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఎన్బీటీ నగర్లోని జీహెచ్ఎంసీ స్థలాన్ని అక్రమించేందుకు యత్నిస్తున్న కొంత మంది వ్యక్తులు తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మ
చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పాతబస్తీలోని ఆరు పురాతన కట్టడాలను శనివారం పరిశీలించారు. చెత్త బజార్ కమాన్, హుస్సేనీ ఆలం కమాన�
Hyderabad | ప్రజలకు ప్రభుత్వం అందించే మౌలిక వసతుల్లో విద్యుత్ సరఫరా అత్యంత కీలకమైంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా అవసరమ్యేది విద్యుత్ కనెక్షన్.
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయని.. అయితే సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు.
గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ స�