నిన్నటి దాకా అది నిరూపయోగంగా ఉన్న స్థలం. కానీ నేడు అదే స్థలం విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రంగా మారింది. గ్రేటర్లో తొలిసారిగా ఐటీ కారిడార్లో ‘ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు’గా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డ�
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ కురుస్తున్నది. సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా వాతావరణం ఉండగా.. ఒక్కసారిగా నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇండ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు, ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా టీవీలకే అతుక్కుపోయారు. ఆదివారం వరుణుడు శాంతించడంతో అంతా పార్కుల బాట �
నగర శివారు, శేరి లింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలో గల గోపన్పల్లి ఈద్గోని కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. గోపన్పల్లి సర్వే నంబర్ 71లో ఈద్గోని కుంట 5.3 ఎకరాల్లో విస్తరించి ఉంది. నానక్రాంగూడ ఐటీ కారిడార్కు
శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లి ఈద్గోనికుంట ఆక్రమణదారులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. చెరువును ధ్వంసం చేసి డంపింగ్ చేపట్టారన్న ఆరోపణలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్శాఖలు సంయుక్తంగా గౌ�
DRF | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన విషయం విదితమే. భారీ వర్షాలకు భాగ్యనగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ పర�
GHMC | సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని త్వరలోనే జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రక్షణశాఖ ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది. విలీన ప్రక్రియ వేగవంతమైందని, జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లాంఛనమేనని లోక్
గ్రేటర్ పరిధిలో కూల్చివేసిన భవన నిర్మాణ వ్యర్థాలను, కూల్చి వేసిన వ్యర్థాలను సేకరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగర శివారులోని ఫతుల్లా�
ఉప్పల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా పరిగణించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కోరారు. ఏఎస్రావునగర్ డివి�
నడి రోడ్డుపై వాహనం ఆగితే హైదరాబాద్లో ట్రాఫిక్ ఆగమాగమవుతుంది. వర్షాకాలంలో అయితే మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అకస్�
నగరంలో మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా ముంపునకు గురైన పలు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ కమిషన్ రోనాల్డ్ రాస్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు శుక్రవారం పర్యటించారు.
మూసీ (Musi) నదికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలతో జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్కు (Himayat Sagar) పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం 3 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో జలమండలి అధికారులు 4 గ
జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీప�
కంటోన్మెంట్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రెజిమెంటల్బ
భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల పరిధిలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అత్యవసరం అయితే తప్ప సెలవులు ఇవ్వవద్దని మ