గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో వెను వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నది.
Minister KTR | భారీ వర్షాలు కురిసినా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నానక్రామ్గూడలోన�
Hyderabad | విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా మేరకు జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకుగానూ 168 మాన�
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే జోనల్ కమిషనర్ల స్థానంలో మార్పులు జరగగా, తాజాగా డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరుపుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్�
భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) సూచించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్ష�
నగర శివారు ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తున్నది. కోర్ సిటీ నుంచి చుట్టూ 50 కి.మీ వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్నది.
వార్డు కార్యాలయాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు వేగిరం చేసింది. వార్డు కార్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మ్యాపులను గూగుల్లో అప్లోడ్ చేశారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పని చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో ముగ్గురు ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. భద్రాద్రి కలెక్టర్గా ప్రియాంక ఆలాను, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్ను, ఖమ్మం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అభిలాష అభినవ్లను నియమి
వంద శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భే�
2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు బల్దియా చర్య లు చేపట్టింది. మొండి బకాయిదారులను గుర్తించి.. నోటీసులు జారీ చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల మంది నుంచి 950 కోట్లను వసూలు చేసింది. అయితే న
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జీహెచ్ఎంసీ పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు చేసినందుకు ధూపదీప నైవేద్య అర్చక సంఘం గ్రేటర్ ప్రతినిధి బృందం బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి శ
గ్రేటర్ హైదరాబాద్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సాయంతో జీహెచ్ఎంసీ సర్వే జరిపించి..2640 చ�
మున్సిపల్ శాఖ ప్రణాళికా విభాగంలో పెద్ద ఎత్తున బదిలీలు చేశారు. 11 మందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చే