తెలంగాణ ప్రభుత్వం రాఖీ పండుగకు ఒక రోజు ముందే ఆడబిడ్డలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కానుకగా ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధి�
Minister Talasani | గర ప్రజలకు మరింత మెరుగైన సేవలను త్వరితగతిన అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 GHMC వార్డ్ ఆఫీసులను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) తెలిపారు. ప్రజలు తమ స�
మహిళా సాధికారతకు తోడ్పాటును అందించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నట్లు మేయర్ గద్వా ల విజయలక్ష్మి పేర్కొన్నారు. మహిళలు కాకుండా సీనియర్ సిటిజన్లు, వివిధ ప్రతిభావంతుల (దివ్యాంగుల)కు సహాయం అందించేందుక�
హైదరాబాద్లోని కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్ర�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కోటివృక్షార్చన విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కోటివృక్షార్చన�
పటిష్టమైన ఓటరు జాబితా తయారీలో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో, వచ్చే నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ శుక్రవారం ఒ
Telangana | రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు దాని పరిధిలోని మానవ వన�
గ్రేటర్లో వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలితే సంబంధిత వాణిజ్య సముదాన్ని సీజ్ చేస్తామని, �
గ్రేటర్లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతం కానుంది. నగరంలో పెరుగుతున్న జనాభా విస్తరణను దృష్టిలో పెట్టుకొని ప్రజా వైద్యాన్ని మరింతగా విస్తరించాల్సిన ఆవశక్యతపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ ప్రక్రియ లేకుండా రూ. 180 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్ట్ను డీఈసీ ఇన్ఫ్�
గ్రేటర్లో ఏర్పాటు చేసిన థీమ్ పార్కులకు నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సాధారణ పార్కులకు భిన్నంగా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో మంచి రెస్పాన్స్ వస్తున్నది.
Minister Talasani | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణికి వచ్చే నెల 2వ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.