హైదరాబాద్లో బిల్డర్లు కేవలం ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలకే పరిమితమవకుం డా సమాజ సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు. కొవిడ్ సంక్షోభ సమయం లో అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి తమ వంతు సాయం అందించిన బిల్డ�
వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయని విధంగా జీహెచ్ఎంసీ 5.29 లక్షల వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఇప్పటి వరకు దక్షిణ ఢిల్లీ మున్స
రోజురోజుకు విస్తరిస్తున్న నగరానికి.. రియల్ నివాసానికి.. అత్తాపూర్లో ప్రస్తుతం కేంద్రంగా మారుతుంది. నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీవాసవి డెవలపర్స్ సంస్థ.. ‘జీఎన్ఆర్' వాసవి నిర్వా
భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఎక్కడపడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కల్గిస్తున్న వారిపై కఠిన�
గూడు దక్కింది.. గుండె సంతోషంతో ఉప్పొంగింది. ఆనందోత్సాహాలతో మనిషి మనసు ఉరకలేసింది. బోరబండ డివిజన్ ఎన్ ఆర్ ఆర్ పురం (నూకల రాంచంద్రారెడ్డి పురం) కాలనీకి సంబంధించిన నాలుగు దశాబ్దాల స్వప్నం సాకారమైంది. పేద
అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేయాలని చూసిన అక్రమార్కుల ఆగడాలకు ఎట్టకేలకు చెక్ పడింది. కబ్జారాయుళ్ల నుంచి ఆ స్థలాన్ని కాపాడి ప్రహరీ నిర్మించడంతోపాటు గేటు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా నో
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నాని అందులో భాగంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే కేపీ వివేకాంద్ అన్నారు.
హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణపై గురువారం మెట్రో రైల్ భవనంలో మంత్రి కేటీఆర్ ఉన్నతస్
హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్పై మంత్రి కేటీఆర్ (Minister KTR) అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని హైదరబాద్ రైల్ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధ�
ఒకప్పటి హైదరాబాద్ వేరు.. ప్రస్తుత హైదరాబాద్ మహానగరం వేరు. నగర జనాభా లక్షలు దాటి కోట్లకు పరుగులు పెడుతుండటంతో భాగ్యనగరం రోజురోజుకు విస్తరిస్తూనే ఉన్నది. దీంతో జీహెచ్ఎంసీ కూడా అందుకు తగ్గట్లుగా మౌలిక వ
గ్రేటర్ హైదరాబాద్లో మరో మూడు చోట్ల జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ కసరత్తు ప్రారంభించింది. రవీంద్రభారతి, జర్నలిస్టు కాలనీ, జగన్నాథ ఆలయం వద్ద ఉన్న జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టింది.
కొండపోచమ్మ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్(గండిపేట)కు గోదావరి జలాలు తరలిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మంత్రి కే.తారక రామారావు అధ్యక్షతన 64వ సిటీ కన్వర్జెన్స
KTR | రాబోయే మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నా�
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త రహిత కాలనీలుగా మార్చేందుకు జీహెచ్ఎంసీ మరో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తరచూ చెత్త వేసే
బంజారాహిల్స్ రోడ్ నం. 12, ఎన్బీటీ నగర్లోని జీహెచ్ఎంసీ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న కొంత మంది వ్యక్తులు తన పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మండిప�