Hyderabad | భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్దియా అప్రమత్తమైంది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సమస్యలపై తక్షణం స్పందిస్తున్నది. బల్దియాకు 300 ఫిర్యాదులు రాగా, 280 పరిష్కరించింది. కలెక్టరేట్లోనూ ప్రత్యేక కంట్రోల్ �
Minister Talasani | హైదరాబాద్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవా�
Hyderabad | గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. గురువారం ఖైరతాబాద్ సంస్థ ప్ర�
ప్రజలకు వర్షాల కారణంగా ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అధికారులను ఆదేశించారు. గురువారం వర్షాల కారణంగా నీటితో నిండిన రో�
గ్రేటర్లో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. 24/7 గంటలు గస్తీ తిరుగుతూ ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యను ఎప్పటికప్పుడు పరి�
వర్షాలు ఎడతెరిపి లేకుండా జోరందుకోవడంతో జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. జీహెచ్ఎంసీ ఈఈ ఆశలత పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది, మాన్�
Holidays to Schools | తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
Hyderabad | హైదరాబాద్ : భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్�
Hyderabad | హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లేదారిలో రైల్వే బ్రిడ్జి కింద �
సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రేటర్ పరిధిలోని 259 బస్తీ దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల�
జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రోస్.. నగరంలో వందశాతం స్వచ్ఛతను సాధించడంపై ప్రత్యేక దృష్టినిసారించారు. పదిరోజుల క్రితం కూకట్పల్లి జోన్ పరిధిలోని పలు సర్కిళ్లలో ఆకస్మిక తనిఖీలు న�