Hyderabad | ప్రజలకు ప్రభుత్వం అందించే మౌలిక వసతుల్లో విద్యుత్ సరఫరా అత్యంత కీలకమైంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా అవసరమ్యేది విద్యుత్ కనెక్షన్.
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయని.. అయితే సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు.
గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ స�
నిన్నటి దాకా అది నిరూపయోగంగా ఉన్న స్థలం. కానీ నేడు అదే స్థలం విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రంగా మారింది. గ్రేటర్లో తొలిసారిగా ఐటీ కారిడార్లో ‘ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు’గా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డ�
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ కురుస్తున్నది. సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా వాతావరణం ఉండగా.. ఒక్కసారిగా నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు ఇండ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు, ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా టీవీలకే అతుక్కుపోయారు. ఆదివారం వరుణుడు శాంతించడంతో అంతా పార్కుల బాట �
నగర శివారు, శేరి లింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలో గల గోపన్పల్లి ఈద్గోని కుంట కబ్జా కోరల్లో చిక్కుకుంది. గోపన్పల్లి సర్వే నంబర్ 71లో ఈద్గోని కుంట 5.3 ఎకరాల్లో విస్తరించి ఉంది. నానక్రాంగూడ ఐటీ కారిడార్కు
శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లి ఈద్గోనికుంట ఆక్రమణదారులకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. చెరువును ధ్వంసం చేసి డంపింగ్ చేపట్టారన్న ఆరోపణలపై జీహెచ్ఎంసీ, ఇరిగేషన్శాఖలు సంయుక్తంగా గౌ�
DRF | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన విషయం విదితమే. భారీ వర్షాలకు భాగ్యనగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ పర�
GHMC | సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని త్వరలోనే జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రక్షణశాఖ ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేసింది. విలీన ప్రక్రియ వేగవంతమైందని, జీహెచ్ఎంసీలో విలీనం చేయడం లాంఛనమేనని లోక్
గ్రేటర్ పరిధిలో కూల్చివేసిన భవన నిర్మాణ వ్యర్థాలను, కూల్చి వేసిన వ్యర్థాలను సేకరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగర శివారులోని ఫతుల్లా�
ఉప్పల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా పరిగణించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కోరారు. ఏఎస్రావునగర్ డివి�
నడి రోడ్డుపై వాహనం ఆగితే హైదరాబాద్లో ట్రాఫిక్ ఆగమాగమవుతుంది. వర్షాకాలంలో అయితే మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. నగరంలో ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అకస్�