KTR | ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 5 లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ చే
జీహెచ్ఎంసీ పరిధిలో కుకల బెడదను నియంత్రించడం, కుక కాటు సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గదర్శకాలను అనుసరించి నూత�
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల భద్రత, ఏర్పాట్లు చేయాలని సోమవారం అన్ని శాఖలతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సూచించారు.
వరద నీరును తొలగించాలనే ఆతృత, తొందరపాటులో అవగాహనలేమితో పౌరులు చేసే చర్యలు ప్రాణాలనే బలిగొంటున్నాయి. నగరంలోని మ్యాన్హోల్స్ మానవ మృత్యుకుహరాలు కావొద్దనే ఆశయంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ వైపు ప్రజల
ఓటు హక్కు నమోదు కోసం కొత్తగా 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తాము చేపట్టిన విస్తృత ప్రచారం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస�
డెంగీ కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించిన ఆరోగ్యశాఖ డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గడిచిన 3నెలల్లో 1082 డెం�
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆదేశించారు.
జీహెచ్ఎంసీలో (GHMC) తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే (Heavy Rains) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హై
రాజధాని హైదరాబాద్లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో దశాబ్దాలుగా వేధిస్తున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో బ్రైట్ వెల్