గ్రేటర్లో వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తెలితే సంబంధిత వాణిజ్య సముదాన్ని సీజ్ చేస్తామని, �
గ్రేటర్లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతం కానుంది. నగరంలో పెరుగుతున్న జనాభా విస్తరణను దృష్టిలో పెట్టుకొని ప్రజా వైద్యాన్ని మరింతగా విస్తరించాల్సిన ఆవశక్యతపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. టెండర్ ప్రక్రియ లేకుండా రూ. 180 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్ట్ను డీఈసీ ఇన్ఫ్�
గ్రేటర్లో ఏర్పాటు చేసిన థీమ్ పార్కులకు నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సాధారణ పార్కులకు భిన్నంగా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో మంచి రెస్పాన్స్ వస్తున్నది.
Minister Talasani | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణికి వచ్చే నెల 2వ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్�
హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్కు (Indira Park) నుంచి వీఎస్టీ (VST) వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మంత్రి కేటీఆ
ఓటరు జాబితాలో పేరులేనివారు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శుక్రవారం కేబీఆర్ పార్క్లో ఏర్పాటు చేసిన ఓటరు ఎన్రోల్మెంట్ క్యాంపెయ�
హైదరాబాద్ నగరంలో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ప్రభుత్వం మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది.
ఎక్కడపడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కలిగిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం కఠినంగా వ్యవహరిస్తున్నది.
ఈ నెల 19 నుంచి మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీల్లోని చిరు వ్యాపారులకు ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీతో ఈ సాయం అందించనున్నది. ఇప్పటి�
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 77వ స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్లతో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ జెండాను ఎగుర