ఉత్త చెత్తే కదా అనుకోకండి. చెత్త కూడా కాసులు కురిపిస్తున్నది. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి కూడా ఏటా కోట్లలో ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నది తెలంగాణ మున్సిపల్ శాఖ.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించనున్న పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 150 వార్డు కార్యాలయాలను ఒకేసారి ప్రారంభిస్తా�
పరిపాలన సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకుంది. దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ సుపరిపాలన దినోత్సవం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుపరి�
Hyderabad | హైదరాబాద్ : దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్లో అక్కడ
ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో కాలనీ లేదా బస్తీల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. దీన్ని పలు వార్డుల్లో పైలెట్ ప్రాజెక
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు చిన్న చిన్న వ్యాధులు వస్తే వైద్యుడిని సంప్రదించేందుకు సమీపంలో దవాఖానలు ఉండేవి కాదు. యూపీహెచ్సీలు లేదా జిల్లా దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లే గత�
గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లై ఓవర్లు పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు తీస�
వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటివరకు మొత్తం మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంత�
గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడంలో జీహెచ్ఎంసీ ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. వీధి వ్యాపారులకు రుణాల అందజేతలో ప్రతి విడతల్లో మెరుగైన ప�
Telangana Decade Celebrations | దేశంలో ఐదో పెద్ద నగరం.. నాలుగు జిల్లాల పరిధి.. ఐదు పార్లమెంట్ స్థానాలు.. 25 అసెంబ్లీ నియోజకవర్గాలు.. కోటికిపైగా జనాభా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపమిది. ఇంతటి మహానగరానికి �
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో దశాబ్ది వేడుకలను నేటి నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్త�
క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ జోన్లో గురువారం జరిగిన జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్�
పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరులకు మరింత వేగంగా సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న వార్డు పాలన అమలుకు ముహూర్తం కుదిరింది.