ఆరుకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను విధిగా వెళ్లి పరిశీలించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం తొలి విడత పనులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహదారిని ప్రై�
Rain Alert | రాగల రెండు గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విపత్తు నిర్వహణ బృందా�
వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న మార్గాలు ఉత్తమ ఫలితాలనిస్తున్నాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగులు వచ్చేలా నగరంలో ఎల్ఈడీ దీపాలను అమర్చేందుకు శ్రీకారం చుట్టారు.
నగరంలోని పౌరులకు మరింత చేరువగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా వార్డు స్థాయిలో అధికార వికేంద్రకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫిర్య�
హైదరాబాద్ మహానగరంలో పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల్లో 150 వార్డు ఆఫీసులను నెలాఖరులోగా ఏర
కమలం నేతల రాజకీయాలు రోజు రోజుకు బురదస్థాయికి దిగజారుతున్నాయి. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీభత్సం సృష్టించిన బీజేపీ నేతలు.. మంగళవారం జలమండలి కార్యాలయంలో నానా రచ్చ చేశారు. తాము బాధ్యత
నగర శివారు జవహర్నగర్లో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారులు కొరడా ఝులిపించారు. జవహర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ ఖాళీ స్థలాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను మంగళవారం ఉదయం హెచ్ఎండీఏ ఎస
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస�
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట