ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీం గడువు సమీపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిబేట్
విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు పలు సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు నుంచి 16 ఏండ్ల పిల్లల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించి నిష్టాతులైన క్రీడా�
హైరైస్ నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఉస్మాన్నగర్లో ముప్పా మెడోస్లో నారెడ్కో తెలంగాణ ఆధ్వ�
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు ప్రభుత్వరంగ సంస్థ టీఎస్ ఆగ్రోస్ ముందుకొచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న చిరుధాన్యాల ఉత్పత్తుల వ్యాపారంలో వారిని భాగస్వాములన�
జంతు ప్రేమికులు జర జాగ్రత్త.. వీధి కుక్కలకు ఎక్కడంటే అక్కడ ఆహారాన్ని అందిస్తామంటే కుదరదు. శునకాల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ఆయా స్థానిక కమిటీల అనుమతితోనే ఆహారం, నీరు అందించాలి. ప్రస్తుతం శునకాలకు ఫుడ్, వ
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
హైదరాబాద్లో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్ మొదటి అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ -2023లో జీహెచ్ఎంసీకి 19 అవార్డులు వరించాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ అవార్డులు వచ్చేందుకు అధికారుల�
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కమిటీ సమావేశంలో 11 అంశాలకుగానూ 11 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
Hyderabad | నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హైదరాబాద్ నగర జీవ వైవిధ్య సూచీ (సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్)ను ఆయన విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకంగ�
స్వప్నలోక్ కాంప్లెక్స్ కార్యకలాపాలు ఇప్పట్లో సాధ్యం కాదని జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం తేల్చేసింది. అగ్ని ప్రమాద ఘటనతో భవన పటిష్టత దెబ్బతిన్నదని, చాలా వరకు నిర్మాణం పటిష్టత కోల్పోయ�
వానాకాలంలో వరద సమస్య తలెత్తకుండా ఓపెన్ నాలాలు, పైపులైన్లలో పూడిక తీత పనులు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు మొదలుపెట్టారు. పూడిక తొలగించడమే కాకుండా ఇక నుంచి ఏడాది పొడవునా నాలాలు, పైపులైన్ల నిర్వహణ చేప�
గ్రేటర్లో వరుస అగ్ని ప్రమాదాలు అలజడి రేపుతున్నాయి. జనాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, సరైన నిఘా, అప్రమత్తత లేక భారీ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏర్పడుతున్నది.
హైదరాబాద్ నగరంలో వృథాగా ఉన్న, కబ్జాకు గురవుతున్న, చెత్తకుప్పలుగా వినియోగిస్తున్న చిన్నచిన్న ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మున్సిపల్శాఖ నిర్ణయించింది.