‘సఫాయన్నా...నీకు సలామన్నా’ నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి సర్కారు నిబద్ధతతో పనిచేస్తున్నది.
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయను�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పిన ప్రభుత్వం.. విద్యార�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఇక వేగంగా కొనసాగనుంది. ఈ మేరకు చారిత్రక నూతన సచ�
భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈదురు గాలులతో భారీ వర్షం కురియడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లుకూలిపోగా నాలాలు పొంగి ఇండ్లలోకి వరద నీరు చే�
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గంటన్నరపాటు వాన దంచికొట్టింది. భారీ వర్షంతో పలు బస్తీలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన వర్షం ఆరున్నరకు ఆగింది.
ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల�
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీం గడువు ఆదివారంతో ముగియనున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం ర�
గ్రేటర్లో కోతుల బెడద నుంచి శాశ్వత విముక్తి కల్పించే చర్యలకు జీహెచ్ఎంసీ ఉపక్రమించింది. తలుపులు తెరిచినప్పుడు, కిటికీల ద్వారా ఇళ్లలోకి చేరి గదుల్లోని సామగ్రిని చిందర వందర చేయడం, మనుషులపై దాడి చేస్తున్�
ఓ కాంట్రాక్టర్ బిల్లు పాస్ కావడానికి సంతకం పెట్టేందుకు లంచం వసూలు చేసిన ఓ అవినీతి అధికారి, ఆమె అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ సౌత్జోన్ కార్యాలయం పరిధిలో క్లాస్-వీ సివిల్ కా�
జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం,కుక్క కాటు సంఘటనలను పునరావతృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. మేయర్ అధ్యక్షత ఏర్పాటైన హై లెవెల్ కమిటీ సిఫార్సు �
అమ్మానాన్నలు లేకపోవడంతో పాటు బంధువులు ఎవరూ ఆదరించకపోవడంతో నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేరని, మున్సిపాలిటీ సిబ్బందితో అంత్యక్�