పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహించేందుకు 100 రోజుల కార్యాచరణకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. వంద శాతం ఇంటింటి చెత్త సేకరణతో పాటు రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు, బస్స్టేషన్లు, పార్కులు, వ్యాపార ప్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వెలుపల మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో బస్తీ దవాఖాల ఏర్పాటు చురుగ్గా కొనసాగుతున్నది. మొదటి విడతలో 85, రెండో విడతలో101 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు పాల్గొనగా, ఇప్పటివరకు 1,18,971 మందికి కంటి పరీక్షలు చేశారు. 14,720 మందికి కండ్లద్దాలు అందజేశారు.
Hyderabad | చారిత్రక హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో ఎంతో అద్భుతంగా ఉన్నదని ఆసియాన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. హైదరాబాద్లో ఉన్న వసతులు, ఆతిథ్యంపై సంతోషం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అనువుగా గ్రేటర్తోపాటు శివారు మున్పిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు.
నిర్మాణ రంగ అనుమతుల దరఖాస్తు ప్రక్రియలో జీహెచ్ఎంసీ మరో కీలక మార్పును తీసుకొచ్చింది. ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్ల డిమాండ్ల పెంపులో భాగంగా అనుమతి లేని నిర్మాణాల క్రమబద్ధ�
ఐటీ రూర్కీకి చెందిన మాస్టర్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్ (ఎంయూఆర్పీ) కోర్సు విద్యార్థులు సోమవారం హైదరాబాద్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్తో భేటీ అయ్యారు.
ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యంలో ఇప్పటి వరకు దాదాపు రూ.1650 కోట్ల మేర వసూళ్లను రాబట్టుకున్నది.