Hyderabad | చెరువుల పరిరక్షణలో మేము సైతం అంటూ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. సహజసిద్ధంగా నీటి వనరులకు కించిత్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల అభివృద్ధి, సుందరీకరణను శరవేగంగా కొనసాగిస్తున్నది.
గ్రేటర్లో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది. వాణిజ్య సముదాయాలపై ఇప్పటి వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన అధికారులు తాజాగా చిన్న చిన్న వ్యాపారస్తులపై
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. గతేడాది కాలంలో జీహెచ్ఎంసీ ద్వారా రూ.67 కోట్లు, జలమండలి ద్వారా రూ.ఆరు కోట్ల న�
TSRTC | ఆర్టీసీ కార్గో లాజిస్టిక్, పార్సిల్ సర్వీసులలో కొత్తగా అంగన్ వాడీ కేంద్రాలకు పాలు రవాణా చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ఈ మేరకు కర్నాటక రాష్ర్టానికి చెందిన పాల ఉత్పత్తి సంస్థతో టీఎస�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీని కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి.
Mee Seva |మీ సేవా కేంద్రాలే లక్ష్యంగా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరైనట్లు విచారణలో తేలడంతో కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. రికార్డులో నమోదు కాని, లేట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి రెవెన్యూ డివిజ�
తనకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో బాలికను కిడ్నాప్ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ బస్తీకి చెందిన వి.క
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లకు మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడలను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి గు�
ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తున్నందున సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులను గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున�
ASHA Workers | ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కొత్తగా 1,540 మంది ఆశ కార్యకర్తలను �
Hyderabad | హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాల జోరు నడుస్తున్నది. శివారు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల కంటే ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ శివారు మున్స�