వార్షిక యేడాది మరో పదిహేను రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వంద శాతం ఆస్తిపన్నులను వసూళ్లు చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వందశాతం ఆస్తిప�
రోడ్డు ప్రమాద మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీస్, జీహెచ్�
వేసవి మొదలు కావడంతో విద్యుత్కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. శీతాకాలం ప్రభావం ఫిబ్రవరి చివరి నాటికి ఉండగా, మార్చి మొదటి వారం నుంచే ఒక్కసారిగా రోజు వారీ విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు వారీ వినియోగం �
Hyderabad | మెరుగైన జీవన శైలితో నగరవాసులు గడిపేందుకు హెచ్ఎండీఏ అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్కు మణిహారంలా మారిన ఔటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన సోల
సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వేసవిలో ఆరు నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా వ
జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారంపై విచారణ వేగవంతం చేశారు. 30 సర్కిళ్ల పరిధిలో సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి 27,328 జనన, 4,126 మరణ ధ్రువపత్రాలు జారీ చేయడం.. వాటిని రద్దు చ�
జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి భారీ ఎత్తున జనన, మరణ ధ్రువపత్రాలు జారీ కావడం
వేసవి కాలంలో చిన్నారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించడం, నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నది.
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తున్నది. గత ఏప్రిల్ 1నుంచి మార్చి 6వ తేదీ నాటికే 12.95 లక్షల మంది నుంచి రూ. 1520 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది.