కుట్రలకు కేరాఫ్ అడ్రస్గా మారింది కమలం. ప్రజల గోసను ఏనాడూ పట్టించుకోని బీజేపీ మరో కుట్రకు తెరలేపింది. దశాబ్దాల కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు సాగించిన పోరాటానికి ఫలితంగా కంటోన్మెంట్లోని సివిలి�
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు వేగవంతం చేసింది. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా ఇప్పటికే తడి, పొడి చెత్త నిర్వహణ, ఇంటింటి నుంచి చెత్త
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ గ్రీవెన్స్గా ఉపయోగిస్తున్న కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్ ) ద్వారా వచ్చిన వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వచ్చిన విన్నపాలను సత్వర పరిషారం చేయడం ద్వారా ప్రజలు ఎంతో �
నిరుపేదలు గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా ఆధునిక హంగులతో మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్ను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకేసారి రెండు వేల మందితో వేడుక నిర్వహించేలా సకల సౌకర్యాల�
ఆస్తి పన్ను వసూలులో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టిస్తోంది. గత ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 నాటికే 12.13 లక్షల మంది నుంచి రూ. 1414 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఇదే సమయానికి గతేడాది 10.62 లక్షల మంది నుంచి రూ.1110 కోట్లు �
దక్షిణ భారతతదేశంలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీస్కేర్ హౌజింగ్ ..హైదరాబాద్లోని బీఎన్ రెడ్డి నగర్లో ప్రకటించిన తన తొలి ప్రాజెక్టు ‘ఈడెన్ గార్డెన్'కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది.
హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ అనేక కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పూర్తిచేస్తున్నది. పెరుగుతున్న ట్రాఫి క్ కష్టాలను నిరోధించేందుకు వ్యూహ
గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిర్మాణాల్లో దాదాపు సగం మేర జీహెచ్ఎంసీ పరిధిలోనే జరుగుతుండటం ఇక్కడి నిర్మాణ రంగ జోరుకు అద్దం పడుతున్నది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నది. సిగ్నల్ రహిత రవాణా, మెరుగైన రోడ్డు వ్యవస్థ, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణ, సామాజిక అభివృద్ధికి అవసరమ�