వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ప్రాజెక్టు విభాగం, జ
రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వసతుల లేమితో ఉనికి కోల్పోయిన సనత్నగర్ నెహ్రూ పార్కు, ఇప్పుడు మల్టీ జనరేషన్ థీమ్ పార్క్గా సరికొత్త రూపు సంతరించుకోవడం జరిగిందని, సనత్నగర్ ప్రజల అవసరాలు గుర్తించి ఆ మ�
ప్రతి ఏటా తరహాలోనే వచ్చే వేసవి ముగింపు నాటికల్లా పాత పద్ధతిలోనే నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహా నాలాల నిర్వహణను జోనల్ వార
నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వారి రక్షణకు పెద్ద పీట వేస్తూ మెరుగైన వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే పాదచారులకు అనువైన నగరంగా మార్చేందుకు ప్�
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 24న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరుగనున్న ఐదవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమి�
జిమ్లకు వెళ్లి వేల కు వేలు ఖర్చు చేయకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పార్కుల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న పలు పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లు విజయవంతంగ
నగరాభివృద్ధిలో భాగంగా జీహెచ్ఎంసీ అంతర్గత రహదారులకు ప్రాధాన్యతనిస్తోంది. పలు బస్తీలు, కాలనీలను ప్రధాన రహదారికి కలుపుతూ కనెక్టింగ్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే పలు �
నిర్మాణ రంగ అనుమతుల్లో జీహెచ్ఎంసీ నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ అనుమతులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సింగిల్ విండో విధానం ద్వారా ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బీ పాస్ వ
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, పర్వతాపూర్ ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని పలువురు వాప
చింతల్ డివిజన్ పరిధి భగత్సింగ్నగర్ కాలనీలో చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు రవాణా సౌకర్యాలలో ఇబ్బందులు లేకుండా చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నూతనంగా బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ గుంతలు లేకుండా రోడ్లను అంది�