గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన
వీధి కుకల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి జోనుకు ఒక జాయింట్ కమిషనర్ను నియమిస్తూ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గస్థానానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్లోని అంబర్పేటలో గత ఆదివారం వీధికుకల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని జీహెచ్ఎంసీ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మటన్ క్యాంటీన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తొలి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధుల్లో వీధి కుకల బెడదను నివారించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధా
గ్రేటర్ హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున అర్బన్ పారుల ఏర్పాటుతో గ్రీనరీ గణనీయంగా పెరిగిందని, ఇదే మాదిరిగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లోనూ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన �
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ద్వారా ల్యాండ్ యూజ్ స్టేటస్ను తెలుసుకునే విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చ
పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహించేందుకు 100 రోజుల కార్యాచరణకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. వంద శాతం ఇంటింటి చెత్త సేకరణతో పాటు రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు, బస్స్టేషన్లు, పార్కులు, వ్యాపార ప్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వెలుపల మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో బస్తీ దవాఖాల ఏర్పాటు చురుగ్గా కొనసాగుతున్నది. మొదటి విడతలో 85, రెండో విడతలో101 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం
మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 38 బృందాలు పాల్గొనగా, ఇప్పటివరకు 1,18,971 మందికి కంటి పరీక్షలు చేశారు. 14,720 మందికి కండ్లద్దాలు అందజేశారు.
Hyderabad | చారిత్రక హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో ఎంతో అద్భుతంగా ఉన్నదని ఆసియాన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. హైదరాబాద్లో ఉన్న వసతులు, ఆతిథ్యంపై సంతోషం వ్యక్తంచేశారు.
హైదరాబాద్ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు అనువుగా గ్రేటర్తోపాటు శివారు మున్పిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మిస్తున్నారు.