ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఆస్తిపన్నుల వసూళ్ల పక్రియను వేగవంతం చేశారు. ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా రూ. 262 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఫిబ్రవరి మాసం చివరి వరకు రూ. 225.38 కోట్లను వసూళ్లు చేయగా మార్చి మ�
ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్కు గడు వు తేదీ దగ్గర పడుతుండడంతో వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేసుకునేందుకు అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల దరఖాస్తుల పరిశీలన దాదాపుగా పూర్తి అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో 709718 దరఖాస్తులను స్వీకరించగా..
మారిన జీవన శైలి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని జీహెచ్ఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. సీపీఆర్పై అవగాహన ఉన్నట్లయితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్ట్ను తగ్గించవచ్చన్నారు.
వీధి కుక్కల నియంత్రణ, కుక్కలతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిని సారించింది. ఇటీవల వీధి కుక్క కరవడంతో ఓ బాలుడు మృతి చెందగా.. మరికొన్నిచోట్ల వీధి కుక్కలు బాటసారులను, చి�
Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో గ్రేటర్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్ధ�
GHMC | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు, పెద్దలపై వీధి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ �
Hyderabad | చాదర్ఘాట్, ముసారాంబాగ్ పై హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చాదర్ఘాట్ కాజ్ వే, ముసారాంబాగ్-అంబర్పేటలో ఉన్న లోలెవెల్ బ్రిడ్జి స్థానంలో నూతనంగా �
Stray Dogs | నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని, వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఇటీవల అంబర్ పేటలో నాలుగేండ్ల బాలుడు కుక్కల దాడిల