దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీని కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి.
Mee Seva |మీ సేవా కేంద్రాలే లక్ష్యంగా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరైనట్లు విచారణలో తేలడంతో కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. రికార్డులో నమోదు కాని, లేట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి రెవెన్యూ డివిజ�
తనకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో బాలికను కిడ్నాప్ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ బస్తీకి చెందిన వి.క
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటర్లకు మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడలను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి గు�
ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తున్నందున సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులను గుర్తించి వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున�
ASHA Workers | ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కొత్తగా 1,540 మంది ఆశ కార్యకర్తలను �
Hyderabad | హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాల జోరు నడుస్తున్నది. శివారు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల కంటే ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ శివారు మున్స�
వార్షిక యేడాది మరో పదిహేను రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వంద శాతం ఆస్తిపన్నులను వసూళ్లు చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వందశాతం ఆస్తిప�
రోడ్డు ప్రమాద మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీస్, జీహెచ్�