ఎస్సీ వర్గీకరణకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని పలువురు దళిత సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించి ప్రజలకు రాకపోకలు సజావుగా సాగేలా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కలిసి ఆపరేషన్ రోప్ను చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్ల పక్కన ఉండే ఫుట్పాత్లను ఆక్రమించుకు�
నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేశారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి.. ఎందుకు జరుగుతున్నాయి.. కారణాలపై విశ్లేషించారు.
‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూన�
రద ముంపుతో బాధపడుతున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలు... టౌలీచౌకీ, నదీంకాలనీ, నిజాంకాలనీ, ఆల్హన్నత్ కాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 10 వేల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. వరద ముంపు సమస్య పరిష్కారానిక�
శేరిలింగంపల్లి సర్కిల్ -20లోని కొండాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాలనీలు, బస్తీల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కోట్ల రూపాయల
హైదరాబాద్ నగరం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. సంక్షేమం, అభివృద్ధిలో జోడెద్దుల్లా పరుగులు పెడుతూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా యేటా రూ.వేల కోట్ల�
గ్రేటర్ ప్రజల జీవన ప్రమాణాలపై ఈజ్ ఆఫ్ లివింగ్, సిటీజన్ పర్సెప్షన్ సర్వే -2022లో నగర పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని హైదరాబాద్ నగరాన్ని ముందంజలో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు.
Basti Davakhana | ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 263 బస్తీ దవాఖానా
చనిపోయిన పెంపుడు కుక్కల అంత్యక్రియలకు ఇక నుంచి ఇబ్బందులు ఉండవు. అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాలు మరణిస్తే ఎక్కడ పూడ్చాలో తెలియక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
సనత్నగర్లోని పబ్బా ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని సివిటస్ అపార్ట్మెంట్ నివాసితులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.