నిర్మాణ రంగ అనుమతుల దరఖాస్తు ప్రక్రియలో జీహెచ్ఎంసీ మరో కీలక మార్పును తీసుకొచ్చింది. ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్ల డిమాండ్ల పెంపులో భాగంగా అనుమతి లేని నిర్మాణాల క్రమబద్ధ�
ఐటీ రూర్కీకి చెందిన మాస్టర్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్ (ఎంయూఆర్పీ) కోర్సు విద్యార్థులు సోమవారం హైదరాబాద్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్తో భేటీ అయ్యారు.
ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యంలో ఇప్పటి వరకు దాదాపు రూ.1650 కోట్ల మేర వసూళ్లను రాబట్టుకున్నది.
జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది.. కంటి పరీక్షలు చేయించుకునే వారి కోసం అడ్డగుట్ట డివిజన్ పరిధిలో రెండు వైద్య శిబిరాలను ఏర�
ప్రధాన మార్గాల్లో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డస్డ్ బిన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రధాన మార్గాలలో పాదచారులు ఎక్కడ
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరంలో నిరంతరాయంగా విద్యుత్ను అందించడానికి చేసిన ఏర్పాట్లలో అది కీలకమైన అండర్ గ్రౌండ్ 220 కేవీ కేబుళ్లను రోడ్డు వెడల్పు పనుల్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్�
ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ అన్నారు. వచ్చే నవంబర్ నుంచి మొదలయ్యే అసెంబ్లీ, పార్లమెంటరీ,
స్వచ్ఛ హైదరాబాద్ ప్రక్రియలో జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్తకుండీలు లేకుండా (బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా)గా మార్చింది.