మారిన జీవన శైలి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని జీహెచ్ఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. సీపీఆర్పై అవగాహన ఉన్నట్లయితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్ట్ను తగ్గించవచ్చన్నారు.
వీధి కుక్కల నియంత్రణ, కుక్కలతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిని సారించింది. ఇటీవల వీధి కుక్క కరవడంతో ఓ బాలుడు మృతి చెందగా.. మరికొన్నిచోట్ల వీధి కుక్కలు బాటసారులను, చి�
Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో గ్రేటర్లోని ముఖ్యమైన కూడళ్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు. విదేశీ తరహాలో ట్రాఫిక్ క్రమబద్ధ�
GHMC | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు, పెద్దలపై వీధి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ �
Hyderabad | చాదర్ఘాట్, ముసారాంబాగ్ పై హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చాదర్ఘాట్ కాజ్ వే, ముసారాంబాగ్-అంబర్పేటలో ఉన్న లోలెవెల్ బ్రిడ్జి స్థానంలో నూతనంగా �
Stray Dogs | నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని, వీధి కుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ఇటీవల అంబర్ పేటలో నాలుగేండ్ల బాలుడు కుక్కల దాడిల
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన
వీధి కుకల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన ప్రతి జోనుకు ఒక జాయింట్ కమిషనర్ను నియమిస్తూ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గస్థానానికి నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్లోని అంబర్పేటలో గత ఆదివారం వీధికుకల దాడిలో నాలుగేండ్ల బాలుడు మృతిచెందిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని జీహెచ్ఎంసీ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.