హైదరాబాద్, డిసెంబర్ 30: దక్షిణ భారతతదేశంలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీస్కేర్ హౌజింగ్ ..హైదరాబాద్లోని బీఎన్ రెడ్డి నగర్లో ప్రకటించిన తన తొలి ప్రాజెక్టు ‘ఈడెన్ గార్డెన్’కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ప్రాజెక్టులో 484 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లు ఉండగా..వీటిలో 290కు పైగా బుకింగ్లు జరిగినట్లు కంపెనీ సీఈవో ఈశ్వర్ తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ, రెరా అనుమతి లభించాయన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక తగ్గింపు ఆఫర్ ఆదివారం వరకు అమలులో ఉండనున్నది. ఈ ప్రాజెక్టులో ప్రసుత్తం గజం ధర రూ.71,999గా నిర్ణయించింది. వచ్చే నెల 2 నుంచి గజం ధర రూ.75 వేలకు చేరుకోనున్నది.