టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే నియోజకవర్గాల వారీగా, డివిజన్ల వారీగా పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివ�
దవాఖానల్లో వైద్యం కోసమో, ఉపాధి నిమిత్తమో, మరేదైనా పని కోసమో హైదరాబాద్ వచ్చి.. బస చేసేందుకు చోటు లేక రాత్రివేళల్లో ఏ రోడ్డుపైనో సేదతీరే వారిని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. వణికించే చలిలో కనీసం దుప్పటి కూడా ల�
Nandakumar | నగరంలోని ఫిల్మ్నగర్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దక్కన్ కిచెన్ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు. ఈ నిర్మాణాలు ఎమ్మెల్యేకు ఎర
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారంతో ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లు మహమూద్ మాజీద్ హుస
ప్లాస్టిక్ను నివారించి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఓ పక ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తూ.. మరోవైపు మహిళలకు ఉపాధి కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్�
గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. ప్రతి ఏటా మాదిరిగానే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ రూ.6,224కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది.
వచ్చే 40 ఏండ్లకు సరిపడా నీటి వనరులను కలిగి ఉన్నామని, 5 ఏండ్ల పాటు కరువు తాండవించినా గ్రేటర్కు నీటి సరఫరా చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి ఎం.డి దాన కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట్లోన�
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. విదేశీ హంగులను తలపించేలా ఇప్పటికే 12 చోట్ల ప్రయోగాత�
హైదరాబాద్ నగరం మరింత నిఘా నీడలోకి చేరనుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు నగరం విస్తరిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా మరో 8వేలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చ�
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్-3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు మరమ్మతులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ఆదివారం ఒక ప్�
హైదరాబాద్ నగరంలో చినుకు పడితే కాలనీలు గోదారులయ్యేవి. అక్టోబర్ 2020 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురొన్నారు.
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం వచ్చే నెల 14వ తేదీతో ముగుస్తున్నది. ఈ మేరకు ఎన్నిక షెడ్యూల్ తేదీలను మంగళవారం ప�
సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీ) కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్ ఫె్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్, పరిపా