గ్రేటర్లో ఇంటింటికీ చెత్త సేకరణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే స్వచ్ఛ ఆటోలపై వేటుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. బ్యాంకు రుణం తీరిపోయిందని అలక్ష్యం, విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిని తొలగించి, ఆ వాహనా�
ఎస్ఎన్డీపీ చేపట్టే నాలా పనులకు నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో జాప్యంగానీ ఏమీ లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు
ఒకప్పుడు చెరువులు, కుంటల్లో నీరు చేరి నిండేంత వరకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో నాలాల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతున్నది. వరద నీ�
గ్రేటర్లో మరో 114 ప్రధానమైన జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. 350కి పైగా జంక్షన్లు ఉండగా, ఇందులో మేజర్ జంక్షన్లు 114 ఉన్నాయని గుర్తించిన అధికారులు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని న�
పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విజయవంతంగా మెరుగైన సేవలందిస్తున్న టీఎస్బీపాస్ను త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది.
హైదరాబాద్లో అమలుచేస్తున్న రూ.5కే అన్నపూర్ణ భోజనం పథకం పది కోట్ల మైలురాయిని దాటింది. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 10,11,10,852ల మంది అన్నార్తులకు కడుపు నిండా భోజనం పెట్టింది.
Minister KTR | హైదరాబాద్లోని ఫతేనగర్లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై �
గ్రేటర్లో క్రీడల ప్రోత్సాహానికి జీహెచ్ఎంసీ అవసరమైన చర్యలు చేపడుతున్నది. ఖర్చుకు వెనుకాడకుండా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే నేపథ్యంలో క్రీడా మైదానాల ఆధునీకరణ, మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక�
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగనున్నది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే నాల్గవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీకి సంబంధించి 20 అంశాలను కౌన్సిల్లో
గణేశ్ నిమజ్జనం అవశేషాల తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వరకు హుస్సేన్సాగర్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మొత్తం 1,333 ట్రిప్పుల్లో 7,331 మెట్రిక్ టన్నుల అవశేషాలను తొలగించారు
నియంత్రణ, నిర్ధారణ, చికిత్సపై దృష్టి వైద్యారోగ్య, మున్సిపల్శాఖల సమన్వయం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెంగ్యూ సహా సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విసృ్తత చర్యలు చేప�