గ్రేటర్వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోతున్నది. నాలాల్లో వరద పొంగుతుండగా, చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. చెరువుల ఎగువ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలు మ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ పాత రేకుల ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహ�
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని స్కేడా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటుచేసినట్టు ఎస్
జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను దిగ్గజ సంస్థలకు దత్తతకు ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహన దారుల సౌకర్యార్థం 14 చోట్ల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. బుధవారం మేయర�
మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో రికార్డుస్థాయి ఆస్తిపన్ను వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైన మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) రూ.935.35 కోట్ల రాబడి సమకూరింది
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు నీటి నిర్వహణను జలమండలి పకడ్బందీగా చేపడుతున్నది. గత ఏడాది అక్టోబరు 1వ తేదీన జీహెచ్ఎంసీ నుంచి మురుగునీటి నిర్వహణను �
GHMC | బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్ నాంపల్లిలోని
Rains in Hyderabad | హైదరాబాద్ను ముసురు కమ్మేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో మంగళవారం రాత్రి భా
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పరిసర కాలనీలు ముంపునకు గురి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మైనర్, మేజర్ నాలాలతో ప
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు ఖైరతాబాద్లో 1.5 సెం.మీలు, షేక్పేటలో 6.0 మిల్లీమీటర్లు, నాంపల్లి, రామంతాపూర్, సికింద్రాబ
రాష్ట్రంలో కొత్తగా 403 కేసులు నమోదు హైదరాబాద్ నగరంలోనే 240 ముందుజాగ్రత్తకు వైద్యశాఖ హెచ్చరిక తాజా మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. ఒక్కర�
Telangana | రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కర్ణాటక ఉత్తర ప్రాంతం నుంచి తమిళనాడు
పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్ధికి బాటలు వేసింది పట్టణ ప్రగతి. ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో 15 రోజుల పాటు (జూన్ 3వ తేదీ నుంచి 18వరకు) నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజా సమ