కండలు కరిగిస్తున్నారు..కొలెస్టరాల్ను తగ్గించుకుంటున్నారు. ఆరోగ్యానికి నగరవాసులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నది.
మహానగరంతో పాటు శివారులోనూ ముంపు ముప్పునకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగానే బల్దియా చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్
బడ్జెట్ మీద మాట్లాడుదామంటే.. ప్రొటోకాల్ పంచాయితీ తెస్తారు.. అభివృద్ధి గురించి చర్చిద్దామంటే.. బడ్జెట్ ఆమోదం కాలేదంటారు.. ప్రజా సమస్యలను చెప్పమంటే.. పోడియం చుట్టుముడుతారు.. ఇదీ గ్రేటర్ కౌన్సిల్ సమావేశ�
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కిషన్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ప్రాజెక్టు విభాగం, జ
రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వసతుల లేమితో ఉనికి కోల్పోయిన సనత్నగర్ నెహ్రూ పార్కు, ఇప్పుడు మల్టీ జనరేషన్ థీమ్ పార్క్గా సరికొత్త రూపు సంతరించుకోవడం జరిగిందని, సనత్నగర్ ప్రజల అవసరాలు గుర్తించి ఆ మ�
ప్రతి ఏటా తరహాలోనే వచ్చే వేసవి ముగింపు నాటికల్లా పాత పద్ధతిలోనే నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహా నాలాల నిర్వహణను జోనల్ వార
నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్ఎంసీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వారి రక్షణకు పెద్ద పీట వేస్తూ మెరుగైన వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే పాదచారులకు అనువైన నగరంగా మార్చేందుకు ప్�
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 24న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరుగనున్న ఐదవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమి�