రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నా�
అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్�
ఓపెన్ జిమ్లకు విశేష స్పందన రాష్ట్రంలో ఇప్పటికే 443 చోట్ల ఏర్పాటు మరిన్ని ఏర్పాటుకు స్థలాల అన్వేషణ నమస్తే తెలంగాణ నెట్వర్క్;కొవిడ్ మహమ్మారి రాకతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వ్యాధి నిరోధక శ�
జీహెచ్ఎంసీలో 742.41 కోట్లు వసూలు మిగిలిన ప్రాంతాల్లో 222.85 కోట్లు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 01 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎర్లీబర్డ్ స్కీమ్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూ�
రోజు రోజుకూ మహా నగరం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఉదయం 8గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా
మహానగరాభివృద్ధికి నగరవాసులు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఆర్థిక (2022-23) సంవత్సరానికి ఆస్తిపన్ను ముందే చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. 5 శాతం రాయితీతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఎర్లీబర్డ్ (ముం�
వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు తగిన కార్యాచరణతో సన్నద్ధమైంది. గత అనుభవాల నేపథ్యంలో భారీ వర్షాలు కుర�
సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలో నూతనంగా తాగునీటి పైప్లైన్ ఏర్పాటు కోసం తవ్విన మట్టి కుప్పలను తొలగించకపోవటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యంగా కారణంగా మట్టి కుప్పల�
2018 సంవత్సరంతో పోలిస్తే 2021లో భారీగా పడిపోయిన టూరిస్టుల రాక నాలుగేండ్లలో పర్యాటకుల ఆకర్షణలో జీహెచ్ఎంసీ టాప్ హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): గడిచిన రెండేండ్లు పర్యాటక రంగానికి ఏమాత్రం కలిసిరాలేదు
కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఏర్లీబర్డ్ ఆఫర్కు అనూహ్య స్పం దన లభిస్తుంది. ఏప్రిల్ 30లోగా ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లిస్తే 5శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిస�
వాల్పోస్టర్ విడుదల చేసిన క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: వేసవి శిక్షణా శిబిరాలకు వేళయైంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లు పూర్తిగా రద్దయిన శిబిరాలు శనివారం ను�