గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ పెద్ద పీట వేస్తున్నది. ప్రతి ఏటా మాదిరిగానే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ రూ.6,224కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనను సిద్ధం చేసింది.
వచ్చే 40 ఏండ్లకు సరిపడా నీటి వనరులను కలిగి ఉన్నామని, 5 ఏండ్ల పాటు కరువు తాండవించినా గ్రేటర్కు నీటి సరఫరా చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి ఎం.డి దాన కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట్లోన�
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. విదేశీ హంగులను తలపించేలా ఇప్పటికే 12 చోట్ల ప్రయోగాత�
హైదరాబాద్ నగరం మరింత నిఘా నీడలోకి చేరనుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు నగరం విస్తరిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా మరో 8వేలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చ�
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్-3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్కు మరమ్మతులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ఆదివారం ఒక ప్�
హైదరాబాద్ నగరంలో చినుకు పడితే కాలనీలు గోదారులయ్యేవి. అక్టోబర్ 2020 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురొన్నారు.
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం వచ్చే నెల 14వ తేదీతో ముగుస్తున్నది. ఈ మేరకు ఎన్నిక షెడ్యూల్ తేదీలను మంగళవారం ప�
సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీ) కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్ ఫె్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్, పరిపా
గ్రేటర్లో ఇంటింటికీ చెత్త సేకరణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే స్వచ్ఛ ఆటోలపై వేటుకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. బ్యాంకు రుణం తీరిపోయిందని అలక్ష్యం, విధుల్లో నిర్లక్ష్యం చేసే వారిని తొలగించి, ఆ వాహనా�
ఎస్ఎన్డీపీ చేపట్టే నాలా పనులకు నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో జాప్యంగానీ ఏమీ లేదని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు
ఒకప్పుడు చెరువులు, కుంటల్లో నీరు చేరి నిండేంత వరకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో నాలాల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతున్నది. వరద నీ�
గ్రేటర్లో మరో 114 ప్రధానమైన జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. 350కి పైగా జంక్షన్లు ఉండగా, ఇందులో మేజర్ జంక్షన్లు 114 ఉన్నాయని గుర్తించిన అధికారులు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని న�
పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విజయవంతంగా మెరుగైన సేవలందిస్తున్న టీఎస్బీపాస్ను త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయింది.