హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లతో రూపొందించింది. ఇందులో నగరం అభివృద్ధి, ప్రజా సమస్యల
చెత్త శుద్ధి నిర్వహణలో ఇండోర్ తరహాలో బయో మైనింగ్, బయో రేమిడేషన్ విధానానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. చెత్త గుట్టల నుంచి దుర్వాసన రావడం, వ్యర్థాల నుంచి వెలువడే లీచెట్ సమీపంలోని చెరువులు, భూగ
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్నులు చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. మార్చి31 వరకు ఆస్తిపన్ను బకాయీలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ
గ్రేటర్వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీని
పీర్జాదిగూడ నగర పాలక సంస్థను స్వచ్ఛ సర్వేక్షణ్ -2022లో ఉత్తమంగా నిలిపేందుకు మేయర్ జక్క వెంకట్రెడ్డి, పాలకవర్గ సభ్యులు , అధికారులు సమాయత్తమయ్యారు. ఇందుకు ప్రాంతాల వారీగా ప్రజలను పరిశుభ్రతలో
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మసీదుల అభివృద్ధి, ఫుట్పాత్లు,మ్యాన్హోళ్ల మరమ్మతులు, వాటి ఎత్తును పెంచడం తదితర పనులను చేపట్టేందుకు గాను రూ.3కోట్ల వరకు నిధులు �
సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఎల్లప్పుడు ఉద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగిన ఎన్నికలలో జలమండలి గుర్తింపు కార్మిక సంఘం (టీఆర్ఎస్ అన
సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్' వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓవోహెచ్ డాక్టర్ బిందుభార్గవి సూచించారు. ముఖ్యంగా ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే వైద్య సిబ్బంది ఈ �
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్�
మహిళలు స్వశక్తితో జీవనం సాగించేందుకు జీహెచ్ఎంసీ స్వయం సహాయక సంఘాల గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు అందజేసి ప్రోత్సహిస్తోంది. యూసుఫ్గూడ సర్కిల్లో పొదుపు సంఘాల మహిళలకు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటి రుణ సదుపా
ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించిన జీహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను అసెస్మెంట్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అత్యంత పారదర్శకంగా ఆస్తులను ట్యాక్స్ నెట్ పరిధి
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియా సమావేశంలో వాట