సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : నైరుతి ప్రవేశంతో గ్రేటర్వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి కాప్రాలో 3.4సెం.మీ, శేరిలింగంపల్లిలో 2.4సెం.మీ, గచ్చిబౌలిలో 1.9 సెం.మీ, జీడిమెట్లలో 1.2 సెం.మీల వర్షపాతం నమోదైంది.
రాగల 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.