ఈ ఏడాది ఎల్ నినో విపత్తు కారణంగా వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. దీంతో గోదావరి బేసిన్లోని చాలా రిజర్వాయర్లు తక్కువ నీటి నిల్వలతో ఉన్నాయి. ఈ బేసిన్లోని 57 ప్రధాన రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం సుమార
జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఎల్ నినో తీవ్రస్థాయికి చేరుకుంటుందని, దీనివల్ల తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ, శీతోష్ణస్థితి సంస్థ శుక్రవార�
monsoon rain : దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధార�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. దొడ్ల-కొండాయి గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపో
నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన�
Monsoon | దేశంలో భగభగ మండుతున్న ఎండల (Heat wave) నుంచి త్వరలో ఉపశమనం లభించనుందని భారత వాతావరణ కేంద్ర (IMD) తెలిపింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని, ఈ నెల 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు అండమాన్ ని�
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. మూడేండ్ల విరామం తర్వాత జూన్లో ఎల్నినో పరిస్థితులు ఏర్పడతాయనే అంచనా భారత�
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే తకువగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ అధ్యయన సంస్థలు తాజాగా అంచనా వేశాయి. దేశ వ్యవసాయ రంగానికి ప్రధాన ఆధారమైన నైరుతి రుతుపవనాలపై ‘సైమెట్' వెదర్ అ�
కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో వడగండ్ల వాన పడింది. బలమైన గాలులతో వర్షం దంచికొట్టడంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరింది.
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు.
North India: ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి మంచు కురుస్తోంది. �
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా కాకినాడ తీరం వైపు దూసుకొస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు �