ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పునాస పంటలకు (పప్పు ధాన్యాలు) ప్రాణం రాగా, వాణిజ్య పంటలకు ఉపశమనం లభించింది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం
వానకాలం ప్రారంభమై నెల 15 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల బాగా కురవాలని మూడు రోజుల పాటు కోటగిరి శ్రీ ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు, జలాభిషేకం నిర్వహించారు.
వానలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల చామనపల్లి గ్రామ శివారులోని పాండవుల గుట్టపై గురువారం గ్రామస్తులు వరద పాశం పోశారు. ఈ గుట్టను పాండవులు కొలువు తీరిన గుట్టగా గ్రామ�
వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా మూడు రోజుల ప�
ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు సరియైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఛాయలు ప్రారంభమయ్యాయి. జూన్ మాసం ముగిసి జూలై సగానికి వచ్చినప్పటికీ పెద్ద వర్షాలు పడకపోవడంతో నీటి నిల్వలు మరింత అడుగంటి
వానకాలం పారంభమై నెల రోజులైనా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు కలత చెందుతున్నారు. ఇప్పటికే పొలాలను దున్ని, విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతు న్
ఈ ఏడాది ఎల్ నినో విపత్తు కారణంగా వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. దీంతో గోదావరి బేసిన్లోని చాలా రిజర్వాయర్లు తక్కువ నీటి నిల్వలతో ఉన్నాయి. ఈ బేసిన్లోని 57 ప్రధాన రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం సుమార
జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఎల్ నినో తీవ్రస్థాయికి చేరుకుంటుందని, దీనివల్ల తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ, శీతోష్ణస్థితి సంస్థ శుక్రవార�
monsoon rain : దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధార�
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. దొడ్ల-కొండాయి గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపో
నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ర్టాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఏడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదన�