రాష్ట్రంలో ఆగస్టులో కూడా లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. 12జిల్లాల్లో -21 నుంచి -45 వరకు లోటు వర్షపాతం నమోదవుతున్నది. ఆగస్టులో సాధారణ సగటు వర్షపాతం 215.8 మి.మీగా ఉంది. బుధవారం నాటికి 87.6 మ�
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, ఆరుతడి పంటలు సాగు చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్లో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఇవ్వలేమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టంచేశారు.
సూపర్ ఎల్ నినో ప్రభావం రానున్న నెలల్లో మరింత ఉధృతం కానున్నది. ఆగస్టులో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై అక్టోబర్ వరకు కొనసాగుతాయని నిపుణులు తెలిపారు. రానున్న వారాల్లో ఎల్ నినో తీవ్రతరం కావడంతో ఉష్ణోగ్రతల�
Rainfall | ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంపై మోస్తరు ఎల్ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాల�
ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సూపర్ ఎల్ నినో బలపడనున్నదని, దీని ప్రభావం భారత్పై ఎక్కువగా కనిపిస్తున్నదని ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఆగస్టులో సాధారణం కన్నా తక్కువ వర�
ఆగస్టు నెలలో వర్షపాతం తగ్గుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న మోస్తరు తీవ్రతగల ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న�
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం మెట్ట పంటలకు జీవం పోసింది. ప్రస్తుత వానకాలం సీజన్లో మొదటగా కురిసిన వర్షం ఇదే కావటం విశేషం. రైతులు మెట్ట పంటలైన కంది, పెసర, మినుమలు, బొబ్బర్లు, వేరుశనగ తదితర పంటలు సాగు చ
వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని ఏఐయుకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆగస్టు 3 నుండి 10వ తేదీ వరకు మండల, డివిజన్, జిల్లా కేంద్�
ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పునాస పంటలకు (పప్పు ధాన్యాలు) ప్రాణం రాగా, వాణిజ్య పంటలకు ఉపశమనం లభించింది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం
వానకాలం ప్రారంభమై నెల 15 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల బాగా కురవాలని మూడు రోజుల పాటు కోటగిరి శ్రీ ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు, జలాభిషేకం నిర్వహించారు.
వానలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల చామనపల్లి గ్రామ శివారులోని పాండవుల గుట్టపై గురువారం గ్రామస్తులు వరద పాశం పోశారు. ఈ గుట్టను పాండవులు కొలువు తీరిన గుట్టగా గ్రామ�
వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా మూడు రోజుల ప�
ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు సరియైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఛాయలు ప్రారంభమయ్యాయి. జూన్ మాసం ముగిసి జూలై సగానికి వచ్చినప్పటికీ పెద్ద వర్షాలు పడకపోవడంతో నీటి నిల్వలు మరింత అడుగంటి