IMD | దేశంలో సెప్టెంబర్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు 167.9 మిల్లీమీటర్లలో 109శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్
వర్షపాతాన్ని కచ్చితంగా అంచనావేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్టు ‘ఐఐటీ-భువనేశ్వర్' ప్రకటించింది. వెదర్ రిసెర్చ్, ఫోర్కాస్టింగ్ (డబ్ల్యూఆర్ఎఫ్) మోడల్లో వచ్చిన అవుట్పుట్ను డీప్ ల�
నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్ర సగటు వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా కొన్ని జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారం ముగిసే వరకు కామారెడ్డి, జనగామ, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్�
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు పలు చెరువులు మత్తడి దుంకాయి.
రాష్ట్రం లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ముసురువదలడం లేదు. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తూనే ఉన్నది. దీంతో చెరువులు, కుంటలు జళకళ సంతరించుకోగా, రైతులు సంతోషంగా సాగుకు కదులుతున్నారు.
నారాయణపేట జిల్లాలో చెరువులు, కుంటలు నిండితేనే పంటలకు సాగునీరు అందుతుంది. కానీ వర్షాకాలం ప్రారంభమై నెలన్నర రోజులు కావొస్తున్నా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నా సాగు�
నైరుతి మొదలైన నాటి నుంచి నిన్నా మొన్నటి వరకూ విరామం లేకుండా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. కానీ.. ఇప్పటికీ జిల్లాలో సాగుకు సరిపడినంత వర్షపాతం నమోదు కాలేదు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజీ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి.
శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ఉమ్మడి ఖమ్మం జిలాల్లో వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల ఆదివారం రాత్రి దాకా కూడా పలు మోస్తరు వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల మోస్తరు జల్లులు పడ్డాయి. ఎట్టకేలకు వ�
Delhi Rain | గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండ వేడిమితో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ఢిల్లీ - ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం (light rain) కురిసింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోకి ముందుగానే ప్రవేశించినా ఇప్పటి వరకు 20శాతం తకువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్ 12-18 మధ్య రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించల�
రాష్ట్రంలో ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంపై సముద్రమట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు తెల