కుండపోత వర్షం జిల్లాను ముంచెత్తింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రోజంతా ఏకధాటిగా వర్షం కురువడంతో వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది.
వర్షాకాలం అనగానే తరచూ కురిసే వర్షాలు.. అప్పుడప్పుడు కుండపోత. కానీ గత కొంతకాలంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. గత ఏడాది వరకు భారీ వర్షాలు నమోదుకాగా.. ఈ ఏడాది మాత్రం విచిత్ర పరిస్థితు
సాధారణంగా రాష్ట్రంలో 60 నుంచి 70 రోజుల వర్షం, 15 రోజుల చొప్పున నాలుగు నుంచి ఐదు దశల్లో వానలు కురుస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యమైంది. జూలై చివరిలో మంచి వర్షాలు కురిసినా, ఆగస్టులో వరుణుడు ముఖం చాటేశ
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
గత కొద్దిరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నద
రాష్ట్రంలో వర్షాలు తగ్గడంతో వేడి తీవ్రత పెరుగుతున్నది. ఆగస్టు 20 వరకు తెలంగాణలో ఉక్కపోత తప్పదని, అప్పటి వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
“చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థి
ఈ ఏడాది వానకాలం సీజన్ ఆశాజనకంగా మారింది. సీజన్ ప్రారంభంలో నైరుతి రుతుపవనాల రాక అనుకున్న సమయం కంటే ఆలస్యమైంది. ఫలితంగా ఈ ఏడాది కరువు తప్పదనే అభిప్రాయం తలెత్తింది. కానీ జూలై రెండో వారం తర్వాత రుతుపవనాలు ద
Heavy Rains | ఎడతెరిపి లేని వర్షాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. తెలంగాణ చరిత్రలో ఇవే అత్యధిక వర్షాలు. బుధవారం నుంచి గురువారం వరకు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64.98 సెం.మీ. వర్షం కురిసింది. ఇది ఆల్టైమ్ రికా�
దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు శుక్రవారం విరామం ఇచ్చాయి. అయితే వరద నీరు మాత్రం తగ్గలేదు. చెరువులు, కుంటలకుపై నుంచి వరద వస్తుండటంతో అలుగుపోస్తున్నాయి. నియోజకవర్గంలోని మేడ్చల్�
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సింగూరు ప
సంగారెడ్డి జిల్లాలో గురువారం మోస్తరు నుంచి జోరుగా వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి హరీశ�
రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపుతోనే జిల్లాలో వరద ముప్పు తప్పిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు అన్ని శా