Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వాన దంచికొడుతోంది. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో వర్షపాతం గణనీయంగా పెరిగింది.
రెండు రోజులుగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. వానకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక వరుణుడి కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రస్తుత ముసురు వర్షాలు రైతన్న�
క్షణం ఆగకుండా పొద్దంతా కురిసిన వానతో వరంగల్, హనుమకొండ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. రెండు జిల్లాల్లో వరుసగా 2.7, 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నల్లబెల్లిలో 5.3, అత్యల్పంగా రాయపర్తిలో 1.2సె.మీ వర్
నిన్న మొన్నటి వరకు వాన చిరుజల్లులకే పరిమితమైంది. అక్కడ క్కడా మోస్తరు వర్షం తప్ప ఈ సీజన్లో ఏక బిగిన కురిసి సాగుకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు. భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరక�
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో జనాలు తడిసి ముద్దయ్యారు. అక్కడక్కడ రహదారులపై వర్షపు నీరు నిలి
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాల్లో ర
వర్షాకాలం మొదలైనా సూర్యాపేట జిల్లాలో అంతంత మాత్రంగానే వానలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా వేసవిని తలపించేలా ఎండలు ఉండగా మంగళవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గరిడేపల్లిలో అత్యధికంగా 65.8 మ�
రాష్ర్టానికి రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా జూన్లో లోటు వర్షపాతం నమోదైంది. కానీ, జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రవ�
Monsoon: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. చాలా వేగంగా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు భారతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచ�
నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల విస్తరించడం, దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం రాజేంద్రనగర్లో అత్యధిక