Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో జనాలు తడిసి ముద్దయ్యారు. అక్కడక్కడ రహదారులపై వర్షపు నీరు నిలి
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాల్లో ర
వర్షాకాలం మొదలైనా సూర్యాపేట జిల్లాలో అంతంత మాత్రంగానే వానలు పడుతున్నాయి. కొద్దిరోజులుగా వేసవిని తలపించేలా ఎండలు ఉండగా మంగళవారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గరిడేపల్లిలో అత్యధికంగా 65.8 మ�
రాష్ర్టానికి రుతుపవనాల రాక ఆలస్యం కారణంగా జూన్లో లోటు వర్షపాతం నమోదైంది. కానీ, జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రవ�
Monsoon: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. చాలా వేగంగా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు భారతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచ�
నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల విస్తరించడం, దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం రాజేంద్రనగర్లో అత్యధిక
నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తొలకరి వర్షం కురిసింది. మూడు నెలలుగా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడ్డ జనం ఈ వర్షంతో కొంత ఊరట చెందారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురువడంతో రైతాంగం సంతోషం కనిపించి
Delhi | ఢిల్లీ భారీ వర్షం.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాతావరణం చల్లబడింది. నగరంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం (Rainfall) కురిసిం
గ్రేటర్ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు
దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ వేసిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఖండించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవన సీజన