ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో పలు ప్రాంతాల్లో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఇటలీలోని వెనిస్ నగరం అంటే వీధుల్లో కాలువలు.. అందులో పడవ ప్రయాణాలు గుర్తుకొస్తాయి. కానీ, ఇప్పుడక్కడ దాదాపు 150 కాలువలు నీరు లేక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. దీంతో పడవలు, వాటర్ టాక్సీలు, ముఖ్యంగా అంబులెన్స్
రాష్ట్రంలో గత అక్టోబర్ నెలలో సాధారణం కన్నా 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 817 మిల్లీమీటర్లు కాగా, 1217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుం డం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని పేర్�
ఉత్తర బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తరువాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ అల్పపీడనం ప్రభావం తెల
జిల్లాలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు మరమ్మతు చేయడంతో నేడు జలకళ సంతరించుకున్న�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జులై నెలలో భారీ వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 125 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక
ఇక పడదులే అని అనుకునేలోపే మహానగరంలో సోమవారం కూడా వాన కుండపోతగా కురిసింది. ఉదయం 11 గంటల నుంచి వర్షం దంచికొట్టడంతో వర్షపునీటి నాలాలు ఉప్పొంగాయి. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయ�
జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో 9.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది
రాష్ట్రంలో ఆగస్టు ఒకటివరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల తీవ్రత తగ్గిందని, ఇప్పటికే 94 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని పేర్కొన్నది. శనివార�
ఈసారి అధిక వర్షాలు కురువడంతో వికారాబాద్ జిల్లాలో సాగు పనులు సంబురంగా సాగుతున్నాయి. జిల్లాలో 5,31,501 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 4.15లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇంద
రాగల రెండు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రా�