వర్షాలతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఐజీ (నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) బి.వి.కమలాసన్ రెడ్డి సూచించారు. జిల్లాలో నాలుగై�
నింగి నుంచి నేలకు రాలుతున్న ఒక్కో చినుకు బొట్టు... వరదై వాగులు, వంకలు, కాలువల గుండా ప్రవాహమై చెరువులకు చేరుతున్నది. చెరువులు నిండి అలుగులు పోస్తూ జల జీవాలను ఎగిరి దుంకిస్తూ ముందుకు కదులుతున్నాయి. తటాకాలను �
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు మోస్తరు వాన కురిసింది. జడ్చర్ల మండలంలో దాదాపు 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో ప్ర�
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి
జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృత్తమై ఉంది. ముసురు అలుముకుంది. జిల్లా సరాసరి 7.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు మండలంలో 38మి.మీ వర్షం పడింది. అత్యల్�
నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. దక్షిణ జార్ఖండ్, గాంగ్టక్, పశ్చిమ బెంగా�
కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. భిక్కనూర్, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, రాజంపేట, దోమకొం�
రాష్ట్రవ్యాప్తంగా జూన్లో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 129 మిల్లీమీటర్లు కాగా ఈసారి 151 మి.మీ కురిసినట్టు రాష్ట్ర భూగర్భజల శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. క�
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్�
నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు ఖైరతాబాద్లో 1.5 సెం.మీలు, షేక్పేటలో 6.0 మిల్లీమీటర్లు, నాంపల్లి, రామంతాపూర్, సికింద్రాబ
ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానపడే అవకాశం ఉన్న