కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తారంగా వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వర్షపునీరు వచ్చి చేరుతున్నది. భిక్కనూర్, కామారెడ్డి, గాంధారి, లింగంపేట, బాన్సువాడ, రాజంపేట, దోమకొం�
రాష్ట్రవ్యాప్తంగా జూన్లో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 129 మిల్లీమీటర్లు కాగా ఈసారి 151 మి.మీ కురిసినట్టు రాష్ట్ర భూగర్భజల శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. క�
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్�
నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 30 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు ఖైరతాబాద్లో 1.5 సెం.మీలు, షేక్పేటలో 6.0 మిల్లీమీటర్లు, నాంపల్లి, రామంతాపూర్, సికింద్రాబ
ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానపడే అవకాశం ఉన్న
రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం బలంగా ఆవరించి ఉన్నది. దాంతో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, నల్లగొండ, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్�
రుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. 22 జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గురువా�
గతేడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా తొలకరి పలుకరించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మొదలైన వర్షం ప్రాంతాల వారీగా బుధవారం వరకు కురిసింది. మృగశిర కార్తె వచ్చినా భానుడు భగభగమనగా రెండురోజుల