నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశించిన రుతుపవనాలు 48 గంటల్లో మరి కొన్ని ప్రాంతాలకు, మరో రెండు రోజుల్లో చాలా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు హైదరాబ�
వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని, నారుమళ్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది 4,60,580 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక
నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందే ఆదివారం ఉదయం కేరళలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళ తీరంతో పాటు దానిని ఆనుకొని ఉన్న అరేబియా సముద్రం, లక్షద్వీప్లలో కూడా ప్రవేశించాయని ప�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోగురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బోధన్ పట్టణంలో వడగండ్లు కురిశాయి. మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చిరు జల్లులు కురవడంతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచి
మండు వేసవిలో వరుణుడు దంచికొట్టాడు. గురువారం హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో పంటలకు �
Rain fall | జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి కురిసిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాలకు వెళ్లే తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోవడంతో పాటు రోడ్లపై వృక్షాలు విరిగిపడ్డాయి.
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగండ్ల వాన హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/నార్నూర్/జైనూర్/బోధన్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇటీవల 14 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు.. �
భారత్ తొలి ఇన్నింగ్స్ 272/3 దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు సెంచూరియన్: టాపార్డర్ రాణించడంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా సాగుతున్న టీమ్ఇండియాకు వరుణుడు బ్రేకులు వేశాడు. సెంచూరియన్
కొలంబో: లోయర్ ఆర్డర్ పోరాటం కనబర్చడంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ కాస్త కోలుకుంది. ఓవర్నైట్ స్కోరు 113/6తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్.. వర్షం కారణంగా ఆట ని�
ఇప్పటి వరకు 24 మంది మృతి, 17మంది గల్లంతు వర్షాలతో టీటీడీకి 4 కోట్లకుపైగా ఆస్తినష్టం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్ తిరుమల/హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు ఆంధ్రప్
ఖమ్మం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటడంతో తుపాన్గా మారింది.దీంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 62.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గరిష్టంగా రికార్డు �