Delhi Rain | గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండ వేడిమితో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ఢిల్లీ - ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం (light rain) కురిసింది.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోకి ముందుగానే ప్రవేశించినా ఇప్పటి వరకు 20శాతం తకువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్ 12-18 మధ్య రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించల�
రాష్ట్రంలో ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంపై సముద్రమట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు తెల
కేరళను మే 30న తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఈ నెల 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఆదివారం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు
తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా తీవ్రమైన నీటిఎద్దడి ఎదురవుతున్నది. భూగర్భ జలాలు దారుణ స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భ జలశాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేసింది.
Snowfall | హిమాచల్ప్రదేశ్లోని వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పర్వత ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుండగా.. సిమ్లా సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షం, మంచు కారణంగా రాష్ట్రంలో చలితీవ్రత పెర
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.
Michaung Cyclone: మిచాంగ్ తుఫాన్ వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలో నీరు వరదలై పారుతోంది. భారీ వరద నీటి వల్ల.. రోడ్లపై ఉన్న వాహనాలు కొట్టుకుపోతున్నాయి. చెన్నైలోని వీలాచెర
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) తడిసిముద్దవుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి (Heavy Rains) కురుస్తున్నది. దీంతో కడలూర్, మైలాదుతురై, విల్లుపురం జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు�
రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. నైరుతి తిరోగమనం చివరి దశకు చేరుకోవటంతో పది రోజులుగా వర్షాలు పడటం ల�
సమగ్ర అధ్యయనం లేకుండా దేశంలో నదుల అనుసంధానం చేపడితే లాభాల కంటే నష్టాలే ఎక్కువని పరిశోధకులు హెచ్చరించారు. అవగాహన లేమితో అనుసంధానం చేస్తే రుతు పవనాలకు అంతరాయం ఏర్పడి దేశంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ఆ�